తెలంగాణం

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచండి..

వికారాబాద్ జిల్లా : కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ.. వికారాబాద్ జిల్లాలో సీపీఎం నాయకులు రోడ్డెక్కారు. పరిగి తహశీల్ద

Read More

ముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్ధం..!

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ప్రస్తుత పరిస్థి

Read More

హయత్ నగర్ కోర్టుకు సీఐ నాగేశ్వరరావు

అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న సీఐ నాగేశ్వరరావు సర్వీస్ రివాల్వర్ ను వనస్థలిపురం పోలీసులు సీజ్ చేశారు. బాధితులు, సాక్షులు నుంచి స్టేట్మెంట్ ర

Read More

ముందస్తు ఎలక్షన్స్ రేపు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధమే..

రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్ అంశం హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎలక్షన్స్ పై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా దీనిపై మంత్రి

Read More

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించిన సబితాఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగు రోజుల నుండి కురుస్తోన్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు క

Read More

కళాకారులు నిరాశపడొద్దు..కాకతీయ ఉత్సవాలను కొనసాగిస్తాం

భారీ వర్షాల కారణంగా కాకతీయ వైభవ సప్తాహం తాత్కాలికంగా వాయిదా పడిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. ఉత్సవాలను రద్దు చేయలేదని..కేవలం వాయిదా

Read More

అది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష

బండి సంజయ్ చేసేది మౌన దీక్ష కాదు..తెలంగాణపై ఈర్ష్య దీక్ష అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతంలో వడ్లు కొంటామని మాట తప్పినట్లుగా..మీరు ముందస్తు ఎన్నిక

Read More

రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మ

Read More

దేశంలో పేదల కోసం పని చేసేది కేసీఆరే

యాదాద్రి భువనగిరి జిల్లా: అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్న వ్యక్తి ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు మాజీమంత్రి, టీఆర్ఎస్ లీడర్ మోత్కు

Read More

నిజామాబాద్ వర్షాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా

నిజామాబాద్ లో కురుస్తున్న వర్షాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో స్పెష

Read More

పోడు సమస్యలు ఎన్ని పరిష్కరించారో చెప్పాలె

కరీంనగర్: ప్రజలను సీఎం కేసీఆర్ బానిసలుగా చేశారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కరీంనగర్ లో మౌనదీక్ష ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సమస్

Read More

కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారు

మోడీని తిడుతుంటే ప్రజలు ఊరుకోరు పుత్రవాత్సల్య పార్టీలన్నీ ఆగమైనయ్ కొడుకు కోసం సీఎం కేసీఆర్ ఆరాటం తప్ప ఏం లేదు బీజేపీ బలాన్ని చూసి కేసీఆర

Read More

కరీంనగర్ లో కొనసాగుతోన్న బండి సంజయ్ మౌన దీక్ష

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా

Read More