తెలంగాణం

ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి : అసదుద్దీన్ ఒవైసీ

నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు.  వచ్చే ఎన్ని

Read More

రైతు సేవా సహకార సంఘంలో పెట్రోల్ బాటిల్ తో రైతు ఆందోళన

నల్గొండ జిల్లాలో పెట్రోల్ బాటిల్ తో ఓ రైతు ఆందోళనకు దిగాడు. చండూర్ సేవా సహకార సంఘంలో క్వింటాకి 10 కేజీల ధాన్యం కట్ చేస్తున్నారని ఆంజనేయులు అనే రైతు ధర

Read More

జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్స్ గా వర్శిటీలను తీర్చిదిద్దాలి:గవర్నర్

వర్శిటీలను జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తీర్చిదిద్దాలన్నారు గవర్నర్ తమిళి అన్నారు. రాజ్ భవన్ లో  పలు యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్లతో

Read More

600 కార్లు 2 వేల మందితో మహారాష్ట్రకు కేసీఆర్

సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.  ప్రగతి భవన్ నుంచి 600 కార్లు, 2 వేల మందితో భారీ కాన్వాయ్ తో వెళ్లారు.  భారీ ర్యాలీతో పంజాగుట్ట

Read More

ప్రతి ఒక్కరికి ఇల్లు రాజ్యంగ హక్కు ..రాష్ట్ర కన్వీనర్ ఎస్​. వీరయ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు:  దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు  ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కని  ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వ

Read More

ఛత్రపతి శివాజీ అందరి వాడు : అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...

నిర్మల్, వెలుగు: ఛత్రపతి శివాజీ అందరివాడని ఆయన విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్

Read More

పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ.. : కేటీఆర్​

కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.  తెలంగాణలో ఫుడ్​ప్రాసెసింగ్, ఎక్స్​ పోర్ట్​ రిట

Read More

జాతీయ రహదారి నిర్మాణంలో కదలిక .. రూ.490.92 కోట్ల ఫండ్స్ మంజూరు

మహారాష్ట్ర  నుంచి భోరజ్ వరకు  33 కిలోమీటర్ల రోడ్డు ఆదిలాబాద్, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుంచి

Read More

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశం

నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో ఈరోజు(జూన్ 26) గవర్నర్ తమిళి సై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛా

Read More

బాన్సువాడలో సైబర్​ క్రైం.. రూ.లక్షల్లో లాభాలొస్తాయని ఘరనా మోసం

తమ సంస్థలో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలొస్తాయి అంటూ బాధితుడిని నమ్మించి సైబర్​ నేరగాళ్లు వేల రూపాయాలు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది

Read More

పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

మూగ జీవుల అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. ములుగు జిల్లాలో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. జిల్లాలోని జంగాల్​పల్లి చెక్​పోస్ట్​వద్ద పోలీసులు జూన్​ 2

Read More

పొంగులేటి టీంలో కేసుల కలకలం.. కొత్త పార్టీలోకి వెళ్తుండగా పాత కేసులు ముందటికి

ఖమ్మం, వెలుగు:  పార్టీ మారే  టైంలో  మాజీ  ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  ప్రధాన అనుచరులను  పాత కేసులు చుట్టుముడ

Read More

పెళ్లికి వెళ్లి వస్తుండగా బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది.   కాట్నపల్లి వద్ద ఓ ప్రైవేట్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. హ

Read More