
తెలంగాణం
మంత్రులను అడ్డుకున్న కొండగట్టు ప్రమాద బాధితులు
జగిత్యాల : కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేట- రామ్ సాగర్ గ్రామాల సరిహద్దులో మంత్రులను అడ్డుకున్నారు గ్రామస్థులు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడిమ్యాల మ
Read Moreమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి మృతి
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నివాసంలో విషాదం జరిగింది. సత్య నాదెళ్ల తండ్రి బిఎన్ యుగంధర్(80) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన
Read Moreకాంగ్రెస్ లో చేరిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య
కరీంనగర్ జిల్లాకి చెందిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తన అనుచరులతో కలిసి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. ఈ స
Read Moreసెప్టెంబర్ 17న మేం జాతీయ జెండా ఎగరేస్తాం : ఉత్తమ్
తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రెస్ లో జాయిన్ కావాలని కోరారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య కా
Read Moreవాల్మీకి టీమ్ కు హైకోర్టు నోటీసులు
విడుదలకు ముందే వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రం వివాదాలకు కారణమవుతోంది. ఈ సినిమా టైటిల్ తమ కులస్తులను కించపరిచే విధంగా ఉందని, వాల్మీకి అనే టైటిల్ ను తొలగి
Read Moreచుట్టూ చెత్త ఉందని వైన్ షాప్ కు రూ.30,000 జరిమానా
మంచిర్యాల: వైన్ షాప్ ముందు వాడేసిన ప్లాస్టిక్ గ్లాసులు చెత్త కుప్పగా పడి ఉండడం చూసిన కలెక్టర్ ఆ షాపు కు రూ.30,000 జరిమానా విధించారు. మంచిర్యాల జిల్లా
Read Moreకొలుగూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
సిద్ధిపేట: రాష్ట్రంలోనే కొలుగూర్ గ్రామాన్ని ఆదర్శం గ్రామంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్
Read Moreకాళేశ్వరం నీళ్లను స్టోర్ చేయడంలో ప్రభుత్వం విఫలం
కాళేశ్వరం నీళ్లను స్టోర్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కడెం ప్రాజెక్టు నుండి ఎల్లంపల్లికి 15 TMCలను తరలించారన్నార
Read Moreతెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా: దత్తాత్రేయ
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ నేత బండారు దత్తాత్రేయ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఈ శుక్రవారం ఆయన యాదాద్ర
Read Moreహరితహారం ఎఫెక్ట్.. మేకల నోళ్లు కట్టేశారు
హరితహారం మొక్కలను మేకలు తింటున్నాయని వాటిని బంధించి.. యజమానులకు జరిమానాలు వేస్తున్నారు అధికారులు, పోలీసులు. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి సంఘటన జరి
Read Moreజోగురామన్నకు సారీ చెప్పిన అనసూయ
నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ జరుతోంది. సెలబ్రీటీలు, ప్రజాసంఘాలు ఇలా పలువురు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న
Read Moreజగిత్యాలలో మంత్రులకు నిరసన సెగ
జగిత్యాల జిల్లాలో మంత్రులకు నిరసన సెగ తగిలింది. సాగునీటిని విడుదల చేయాలంటూ రాంసాగర్ ప్రాంత వాసులు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మ
Read Moreయునెస్కో గుర్తింపు దక్కేనా?
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయం బురదమయమైయింది. ఎంతో గొప్పవైన శిల్పాలు మురికినీటిలో మునిగిపోతున్నాయి. అబ్బుర పరిచే శిల్ప
Read More