తెలంగాణం

కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కామారెడ్డి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు విద్యుత్ షాక

Read More

ఉద్యోగ సంఘాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఓ పని కోసం .. ఓ మనిషిని పెట్టాం. కానీ ఆయన చెప్పిన పని చేయకుండా ఏవేవో చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఓ మంత్రి కూడా అదే పనిచేస్తున్నారట. అసలు పన

Read More

కాంగ్రెస్కు తలనొప్పిగా పీజేఆర్ ఫ్యామిలీ వార్

ఒకే ఫ్యామిలీ అయినా, తోడబుట్టినోళ్లైనా సరే.. పాలిటిక్స్ లోకి వచ్చే సరికి వ్యవహారం మారిపోతుంది. అక్కడ పవరు, పార్టీలో ప్రయారిటీనే ముఖ్యం.  దానికోసం

Read More

కేబినెట్ లో విద్యాశాఖకు సెంటిమెంట్ టెన్షన్

చాలామంది ఏ పని చేసినా కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతారు. రాజకీయాల్లో అయితే ఇది మరీ ఎక్కువైపోయింది. పార్టీ పదవులైనా, ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలైనా సరే..

Read More

ముంపుకు గురైన బాధితులను ఆదుకోవాలె

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. రామన్న గూడెం, వాడ గూడెం కరకట్ట దగ్గర గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. జిల్లా అధి

Read More

రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.  ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా

Read More

మంత్రుల అపాయింట్ మెంట్ కోసం పీఏల డబ్బు డిమాండ్

హైవే మీద  వెళ్లాలంటే టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే..లేకపోతే వాహనాన్ని అడుగు ముందుకు కూడా కదలనియ్యరు. ప్రోటాకాల్ ఉన్నవారిని తప్ప ఎవరిని ఫ్రీగా బయటకు

Read More

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల మయం..

అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో సాధారణ

Read More

బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించిన ఈటల

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. బిజిగిరి షరీఫ్ దర్గాను సందర్శించారు. తర్వాత దర్గాలో జరిగిన ఉర్సు

Read More

గోదావరి నది మధ్యలో చిక్కుకున్న జగిత్యాల రైతులు

జగిత్యాల జిల్లా కౌలు రైతులు గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. కురు అనే దీవిలో తొమ్మిది మంది కౌలు రైతులు చిక్కుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం చిట

Read More

కాకతీయ ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్

నల్గొండ జిల్లా: జిల్లాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటించారు. కాకతీయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గవర్నర్ తమిళి సై నకిరేకల్ కు వచ్చారు. ఈ సందర్భంగా చందుపట

Read More

పథకం ప్రవేశపెట్టినా సబ్సిడీని ప్రకటించని ప్రభుత్వం

జిల్లాలో స్కీమ్​ అమలు చేయని మున్సిపల్​ ఆఫీసర్లు పథకం ప్రవేశపెట్టినా సబ్సిడీని ప్రకటించని ప్రభుత్వం టార్గెట్లు లేక గాలికొదిలేసిన అధికారులు

Read More

చేపలను కాపాడుకునేందుకు మత్స్యకారుల తంటాలు

మత్స్యకారుల మధ్య వర్షం చిచ్చు  పెట్టింది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చెరువులు కుంటలు న

Read More