తెలంగాణం

మంత్రి ఇంటి పట్టా ఇచ్చినా.. హోంగార్డు కబ్జా చేస్తుండు

బెల్లంపల్లి మహిళ ఆరోపణ  బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు సురేశ్ తన ఇంటి పరిసరాల్లోని పట్టా

Read More

కేంద్ర నిధులతోనే పాలమూరు అభివృద్ధి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు జిల్లాలో అభివృద్ధి జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద

Read More

22 గ్రామాలను దత్తత తీసుకున్న కరీంనగర్ ఐఎంఏ

కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రామాలను దత్తత తీసుకుని సంపూర్ణ వైద్యం అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కరీంనగర్ చాప్టర్‌'ఆవో.. గావ్ చలో

Read More

తాగు నీటి సమస్య లేదన్నరు..  నీటి కోసం రోడెక్కుతున్నరు 

మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా నీటి కోసం

Read More

మెడికల్ కాలేజీ పనులు అడ్డగింత..భూమికి బదులు భూమి ఇయ్యాలే

వెయ్యి గజాల ప్లాట్ కేటాయించాలి పెద్దూర్ రైతుల డిమాండ్​ రాజన్న సిరిసిల్ల,వెలుగు:  జిల్లా కేంద్రంలో జరుగుతు న్న మెడికల్​ కాలేజీ పనులను పె

Read More

పత్తిని నేరుగా ఎందుకు కొంటలేరు

ఖమ్మం టౌన్, వెలుగు: రైతుల నుంచి కమిషన్ దారులు లేకుండా నేరుగా ట్రేడర్లు పత్తిని ఎందుకు కొనుగోలు చేస్తలేరని సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సెల్వ వి

Read More

కల్యాణ వేదికపై కుక్కల విహారం

 భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి రోజున భద్రాద్రి మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణ వేదికను 1964లో ఏక

Read More

ఎమ్మెల్యే కుట్రను అడ్డుకుంటాం ..జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్​ ఆనంద్​

దేవరకొండ, వెలుగు : దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్​ కళాశాల ఆవరణలో ఇంటిగ్రేటెడ్​ వెజ్, నాన్​ వెజ్​మార్కెట్​ను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే రవ

Read More

ముదిరాజ్ కులస్తుల ధర్నా.. పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పుతో కొట్టి..కాలపెట్టి ..

ముదిరాజ్ కులస్తులపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముదిరాజ్ కులస్తులు ధర్నాకు దిగారు. ముదిరాజ్ కులస్

Read More

కేసీఆర్​మాటలు నమ్మితే మోసపోతాం..కుందూరు జయవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : ఓట్ల కోసం కేసీఆర్​ చెప్పే మాటలు  నమ్మితే మరోసారి మోసపోక తప్పదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. గిరిజన

Read More

ఈసారి రైతు బంధు అందేది ఎందరికో..

అర్హులు 2,66,676 మంది..  ఇచ్చేది రూ. 304,49 కోట్లు యాదాద్రి, వెలుగు :  ప్రతి సీజన్​ మాదిరిగానే వానాకాలం– 2023 సీజన్​లోనూ యాద

Read More

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా

కాజీపేట, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజీపేట తహసీల్దార్​ ఆ

Read More

అరగంట వానకే సిటీ జలమయం

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. హనుమకొండ సిటీలో దాదాపు అరగంట పాటు వాన పడగా.. చాలాచోట్ల డ్రైనేజీలు పొంగి

Read More