తెలంగాణం

యాదాద్రిలో దంచి కొట్టిన వాన... కొట్టుకు పోయిన పార్కింగ్ వాహనాలు

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదాద్రిలో వర్షం బీభత్సం గురువారం ( జూన్22)  సృష్టించింది. అయితే ఘాట్ రోడ్డులో వరద నీరు నిలిచిపోయింది. ఫలితంగా పా

Read More

స్టూడెంట్ ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

హనుమకొండ జిల్లాలో సెల్ఫీ సరదా ఓ స్టూడెంట్ ప్రాణం తీసింది. నడికూడ మండలం కంఠాత్మకూర్ చెక్ డ్యామ్ లో జారిపడి మహమ్మద్ ఇస్మాయిల్ అనే యువకుడు మృతిచెందాడు. చ

Read More

పరీక్షల నిర్వహణలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారు..?: హైకోర్టు

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్ పై గురువారం (జూన్ 22న) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం, ఓఎంఆర్ షీటు

Read More

సూరమ్మ ప్రాజెక్టు శిలాఫలకానికి దిష్టి తీసిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల జిల్లాలో సూరమ్మ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో వేసిన శిలాఫలకానికి దిష్టి తీసి, నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు.

Read More

పోలీసుల అత్యుత్సాహం.. కేసీఆర్ కోసం అంబులెన్స్‌ను ఆపేశారు

ప్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే రాష్ట్ర పోలీసులు.. ఆ జాడ ఎక్కడా కనపడనివ్వట్లేదు. సామాన్య ప్రజలను పోనివ్వడం పక్కనుంచితే కనీసం అంబులెన్స్‌కు దారివ్వ

Read More

పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. మళ్లీ గెలిపిస్తే మెట్రోలైన్ పొడిగిస్తా

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. 200 పడకలతో 184.87 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్

Read More

తెలంగాణలో ఎన్నికల సమీక్షలు .. సీఎస్ తో సీఈసీ ప్రతినిధులు భేటీ

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు మూడు రోజులు పర్యటించనున్నారు.  షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ దృష్టి పెటి

Read More

వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్ : రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నా

Read More

హోటళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ల తనిఖీ

అలంపూర్/అయిజ, వెలుగు: ఉండవల్లి మండలం అలంపూర్  చౌరస్తాలో, అయిజ పట్టణంలోని హోటళ్లలో బుధవారం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవస

Read More

కేసీఆర్​ పాలన నుంచి విముక్తి కోసం పోరాడుదాం

నిజామాబాద్​రూరల్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్​అవలంబిస్తున్న ప్రజాకంటక పాలన నుంచి, దోపిడిదారుల నుంచి తెలంగాణ విముక్తి పొందేందుకు పోరాటం చేయాలని మాజీ ఎమ

Read More

తెలంగాణ బిడ్డలే రైళ్లను తయారు చేస్తున్నరు

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేధా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రా

Read More

కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని  కేజీబీవీలతో పాటు అర్బన్​ రెసిడెన్షియల్​(యూఆర్​ఎస్​) స్కూల్స్​లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను  క

Read More

పంచాయతీ కార్యదర్శిపై బీఆర్​ఎస్​ సర్పంచ్​ భర్త దాడి

పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్​ భర్త దాడి చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికదురు మండలం బంజర గ్రామ పంచాయత

Read More