తెలంగాణం
తెలంగాణలో కరోనా కొత్త కేసులు
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,815 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 4,34,69,234కి చేరుకుంది. కరోనాత
Read Moreసీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈ
Read Moreరోడ్లపై భారీగా నిలిచిన నీరు.. ప్రజల ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్
Read Moreరాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వానలు
రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయ
Read Moreజగిత్యాల హాస్పిటల్లో వర్షానికి కూలిన సీలింగ్ పెచ్చులు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దారులన్నీ జల
Read Moreత్వరలో బీజేపీలోకి భారీగా చేరికలు
సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. తన ప్రస్థానం మెదలైంది గజ్వేల్ నుంచేనన్నారు. త్వరలో బీజేపీలోకి భారీగా
Read Moreభారీ వర్షాలు.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్
Read Moreయాదాద్రిలో నెల రోజుల పాటు కోటి కుంకుమార్చన పూజలు
యాదగిరి గుట్ట: ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కోటి కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్ల
Read Moreఅనంత విష్ణు ప్రభుపై కేసులు ఉపసంహరించుకోవాలి
జై మహాభారత్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తమ పార్టీ అధ్యక్షుడు అనంత విష్ణు ప్రభుపై కేసు నమోదు చ
Read Moreసీఎం అయ్యింది.. గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా.?
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన
Read Moreరేపు మరోసారి కాంగ్రెస్ సీనియర్ల భేటీ
రేవంత్ -సీనియర్ల మధ్య గ్యాప్ తొలగించడానికి డిన్నర్ ప్లాన్ పార్టీలో చేరికలపై కాంగ్రెస్ నేతల మధ్య డిస్కషన్ డిన్నర్ ఏర్పాటు చేసిన పీసీసీ వర్కింగ్
Read Moreలాడ్జీలో మహిళతో పట్టుబడ్డ సీఐ
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ సీఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టుబడ్డాడు. వ
Read Moreగద్వాల కలుషిత నీటి ఘటనలో కోలుకోని బాధితులు
మెరుగైన ట్రీట్ మెంట్ పై పట్టించుకోని అధికారులు ఉలుకూ, పలుకూలేని ప్రభుత్వం.. స్పందించని ప్రజా ప్రతినిధులు గద్వాల కలుషిత నీటి బాధితులను పట్టి
Read More












