తెలంగాణం
పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు...ప్రయాణికుల అరుపులు, కేకలు..12 మందికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మ
Read Moreబెల్లం మొక్కులు చెల్లించి కాంగ్రెస్ నిరసన
వేములవాడ, వెలుగు: వేములవాడను అభివృద్ధి చేసేలా కేసీఆర్కు బుద్ది ప్రసాదించు రాజన్నా అంటూ.. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ స్వామివారిని వేడుకున్నారు.
Read Moreఉద్యమకారులను హీనంగా చూస్తున్న కేసీఆర్
పాల్వంచ, వెలుగు: సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులను హీనంగా, ద్రోహులను వీరులుగా చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శ
Read Moreఅంబులెన్స్ లో డెలివరీ
ములకలపల్లి, వెలుగు: మండలంలోని పాత గుండాలపాడు గ్రామానికి చెందిన కొండ్రు రాధ మంగళవారం పురిటి నొప్పులు రావడంతో ఆశకార్యకర్త108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చా
Read Moreగద్దర్ ప్రజా పార్టీగా వస్తున్నా.. పుచ్చిపోయిన తెలంగాణను మారుస్తా
ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం జూన్ 21 &n
Read Moreఒక్కరికీ కూడా ఇల్లు ఇయ్యలే..పన్నాల తిరుపతి రెడ్డి
బీజేపీ లీడర్ పన్నాల తిరుపతిరెడ్డి జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎ
Read Moreస్వరాష్ట్రంలోనూ ఉద్యమకారులకు అన్యాయం.. : ప్రొ.కోదండరాం
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కారులకు న్యాయం జరుగుతుందని భావిస్తే.. చివరికి అన్యాయమే జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఆవేదన వ్యక్తం చేశా
Read Moreమంత్రి కొప్పుల అనుచరుల మట్టి మాఫియా...చెరువులను తవ్వేస్తున్నరు
జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుల మట్టి మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. చిల్వాకోడూరు చెరువు మట్టిని మంత్రి అనుచరులు ఇటుక బట్టీలకు
Read Moreభార్యను చంపిన వ్యక్తికి యావజ్జీవం
ధన్వాడ, వెలుగు: భార్యను చంపిన కేసులో మండలకేంద్రానికి చెందిన నీరటి కృష్ణయ్యకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా
Read Moreఅభివృద్ధి చేయలే.. ఆస్తులమ్మిన్రు
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ పై కుంభం ఫైర్ భూదాన్ పోచంపల్లి, వెలుగు : భూదాన్ పోచంపల్లి మండలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అభివృద్ధి చేయలే కాన
Read Moreతొమ్మిదేళ్లుగా అవినీతి పాలన..దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి ములుగు, వెలుగు : రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అవినీతిపాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధికార ప
Read Moreప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు..
రాష్ట్రంలో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ సారి మెడికల్ కాలేజీలే టార్గెట్గా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. వీటిల్లో ఆరు మెడికల్ కాలేజీలు
Read Moreఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ముట్టడి
భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండలంలోని ఎంఏస్ఎన్ ఫార్మా కంపెనీని మూడు గ్రామాల ప్రజలు మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ నుంచి
Read More












