తెలంగాణం
అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తం
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల వెల్లడించారు. పార్టీ పెట్టిన ఏడాదిలోనే ఎ
Read Moreఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటరా..? లేదా?
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ డిమాండ్
Read Moreకొండా చేరిక ట్రైలర్ మాత్రమే..
న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ లోనూ చాలా మంది కట్టప్పలు ఉన్నారని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను నె
Read Moreసర్కార్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?
గద్వాలలో భగీరథ కలుషిత నీళ్లకు మరొకరు బలి.. 4కు చేరిన మృతులు సీరియస్ గా ఉన్నోళ్లను ఆస్పత్రులకు తరలించని సర్కార్ 
Read Moreనిరుపయోగంగా బయోమెట్రిక్ పరికరాలు
సర్కారు జూనియర్ కాలేజీల్లో మాన్యువల్గానే హాజరు హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అటకెక్కింది. పర్యవ
Read More3 శాతం వడ్డీ, రెండేండ్ల మారిటోరియంతో లోన్
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రూ.2 కోట్ల వరకు రుణం పొందవచ్చని సెంట్రల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ఫండ్
Read Moreజీవో ఇచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు డెడ్ లైన్ పెట్టిందని నిరుడు జీవో విడుదల ఏడాది దాటినా ఆఫీసు కేటాయించలేదు.. -ఫిర్యాదులు తీసుకునుడు లేదు హైదరాబా
Read More9 జిల్లాలకు రెడ్ అలర్ట్
ముంచెత్తుతున్న వరద.. పొంగుతున్న వాగులు చాలా జిల్లాల్లో గ్రామాలకు నిలిచిన రాకపోకలు వరదలో కొట్టుకుపోయి ముగ్గురి గల్లంతు నల్గొండ జిల్లాలో గోడ కూ
Read Moreరాష్ట్రంలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలు
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి వద్ద 2 కిలోల 290 గ్రాముల బంగారం
Read Moreరైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారు
రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్
Read Moreరాష్ట్రంలో రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్
రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణశాఖ
Read Moreమై హోం సంస్థకు షాకిచ్చిన రెవెన్యూ అధికారులు
మై హోం సంస్థలకు రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు షాకిచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో నిర్మిస్తున్న కట్టడాలని నిలిపేయాలని ఆదేశించార
Read More












