
తెలంగాణం
హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుపై కన్ను…
త్వరలో జరుగనున్న హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ నజర్ వేశాయి. ఎట్లాగైనా ఆ సీటును గెల్చుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. అందుకోసం ఇప్పట
Read Moreకాకతీయ ఓపెన్ మైనింగ్కు సుప్రీం గ్రీన్ సిగ్నల్
భూపాలపల్లి జిల్లా కాకతీయ ఓపెన్ కాస్ట్ గనిలో మైనింగ్ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది. అయితే గనిలో పేలుళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని,
Read Moreపాతది కూల్చి కొత్తది కట్టుడే
సెక్రటేరియెట్ పై మంత్రి వేములతో సీఎం సమీక్ష కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై చర్చ పాత సెక్రటేరియెట్ ను కూల్చి దాని స్థానంలో కొత్తది కట్టాల్సిందేనని రాష్ట
Read Moreయూరియా సమస్య దేశానిది.. తెలంగాణది కాదు
మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్ రాష్ట్రంలో యూరియా సమస్య అంతగా లేదని.. చిన్న చిన్న సమస్యలనే పెద్దగా చూపిస్తున్నారని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రె
Read Moreనిరసన: రోడ్లపై వరినాట్లు నాటిన డీకే అరుణ
జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలో పాడైన రోడ్లపై మాజీ మంత్రి డీకే అరుణ వినూత్నంగా నిరసన చేపట్టారు. స్థానిక రెండో రైల్వే గేటు సమీపంలోని రోడ్లపై బీజేపీ కార
Read Moreభూ ప్రక్షాళనతో రైతులు రోడ్డున పడ్డారు: కోదండరాం
భూ ప్రక్షాళనతో రైతులు రోడ్డున పడ్డారన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. కొత్త రెవిన్యూ చట్టంపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత సెలక్ట్ కమిటీకి పంప
Read Moreరైతు చావుపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వెటకారం
రైతు చావుతో ప్రభుత్వానికి ఏం సంబంధం సినిమా టికెట్ల లైన్లో చనిపోతే థియేటర్ యాజమాన్యంకు ఏం సంబంధం? ఓ మీటింగ్ కు పోయి చనిపోతే.. నిర్వాహకులకేం సంబంధం ..?
Read Moreచనిపోయిన రైతు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం రూ.లక్ష
సిద్దిపేట : దుబ్బాక పట్టణంలో యూరియా కోసం లైన్ లో నిల్చుని రైతు ఎల్లయ్య ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అచ్చుమాయిపల్లి గ్రామానికి
Read Moreగ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయండి…
వరంగల్: గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అన్నారు మంత్రి దయాకరరావు. వరంగల్ నగరంలో మాట్లాడిన ఆయన… ప్రతీ గ్రామం అభివృద్ధి కోసం 30రోజుల
Read Moreగంగదేవిపల్లి గ్రామాన్ని సర్పంచులందరూ ఆదర్శంగా తీసుకోవాలి
వరంగల్ అర్భన్: గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి పేరుంటే బాగుంటుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. గ్రామ వెలుగు
Read Moreక్యూలైన్ లో రైతు చనిపోవడం యాదృచ్చికం
హైదరాబాద్ : యూరియా కొరత ఎక్కడా లేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్రానికి యూరియా రావడంలో ఒక్కోసారి రెండు రోజులు… ఇంక
Read Moreకేంద్రం మాట వింటే ఈ సమస్య ఎదురయ్యేది కాదు
రాష్ట్రంలో యూరియా కొరతకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తూ… స్పీకర్ పోచారం ఒత్తిడిత
Read Moreటీచర్ల బాధ్యతను గుర్తుచేసిన వర్మ
పండుగలు, ప్రత్యేక దినాల్లో తనదైన శైలిలో ట్వీట్లు చేసే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ టీచర్స్ డే నూ వదల్లేదు. గురువారం టీచర్స్ డే సందర్భంగా “ టీచర్స్ డ
Read More