తెలంగాణం
రాష్ట్రంలో రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్
రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణశాఖ
Read Moreమై హోం సంస్థకు షాకిచ్చిన రెవెన్యూ అధికారులు
మై హోం సంస్థలకు రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు షాకిచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో నిర్మిస్తున్న కట్టడాలని నిలిపేయాలని ఆదేశించార
Read Moreమా పోరాటం వల్లే పాలక, ప్రతిపక్ష పార్టీలకు సోయి వచ్చింది
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక దొంగ అని..రేవంత్ రెడ్డి కంటే రోశయ్య బెటర్ అని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్.
Read Moreఉల్వనూరులో భారీ వర్షం..ఇండ్ల లోకి వరద నీరు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండ
Read Moreరాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం
రాజ్యసభ ఎంపీగా కె. లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఢిల్లీలో లక్ష్మణ్ ను బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగ
Read Moreనల్గొండ జిల్లాలో భారీ వర్షాలు
సూర్యాపేటలో పలు కాలనీలు, రోడ్లు జలమయం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు ధర్మారం - లక్ష్మీదేవి కాల్వ గ్రామాల మధ్య రాకపోకలు బంద్ న
Read Moreప్రజలకు ఏ అవసరమొచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలి
సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలి వర్షాలపై ముంపు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ 
Read Moreరాష్ట్రవ్యాప్తంగా పోడు రైతుల గోస
ఆదివాసీలకు అడుగడుగునా అడ్డుపడుతున్న అటవీ అధికారులు ఆదివాసీలు - అటవీ అధికారుల మధ్య తరచూ గొడవలు హైదరాబాద్: రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనస
Read Moreసింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి గనుల పని స్థలాల్లో చేరిన వరదనీరు రోజుకు సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం పెద్దపల్లి జిల్లా: గత మూడు రోజులుగా ఏకథాటిగా
Read Moreరాహుల్ ను ప్రధాని చేయడం వైఎస్సార్ చివరి కోరిక
రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్ చివరి కోరిక అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస ప
Read Moreవరదల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు. .30 మంది విద్యార్థులు సేఫ్
మహబూబ్ నగర్ జిల్లా: రూరల్ మండలం సుగుర్ గడ్డ తండా మన్యకొండ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జ్ మధ్యలో స్కూల్ బస్సు చిక్కుకుపోయింది. సగం వరకు స్కూ
Read Moreకోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
కోయపోషగూడెంలో ఉద్రిక్తత కంటిన్యూ అటవీ శాఖ సిబ్బంది, గిరిజనుల మధ్య వాగ్వాదం మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిం
Read Moreకిన్నెరసాని ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పోటెత్తింది. ప్రాజె
Read More












