తెలంగాణం
రేపు భద్రాద్రికి గవర్నర్..వరద ముంపు గ్రామాల్లో పర్యటన
గవర్నర్ తమిళిసై రేపు భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాద్రి ముంపు గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ లో
Read Moreవరద ఉధృతి తగ్గాలని మంత్రి పువ్వాడ పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వరద తగ్గాలని, గోదారమ్మ శాంతించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలోని గోదావరి నది స్నానఘట్టాల వద్ద ప్ర
Read Moreశ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు
రెండు రోజుల నుంచి వర్షం తగ్గడంతో ప్రాజెక్టులకు వరద ప్రభావం తగ్గతూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారం పాటు కురిసిన వర్షాలు ప్రజల
Read Moreరేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది. పెద్ద ఎత్తున 
Read Moreశ్రీరాంసాగర్కు తగ్గిన వరద ఉధృతి
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. ఇన్ ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. 9 గేట్ల ద్వారా దిగువకు 81,434
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేస
Read Moreవరదబాధితులకు వివేక్ వెంకటస్వామి పరామార్శ
సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయం ద్వారా ఎన్నో గ్రామాలు నీట మునిగిపోయాని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గ
Read Moreగోదా ‘వర్రీ’.. తగ్గుతున్న వరద ఉధృతి
భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే.. గోదావరి వరద కాస్త తగ్గుతోంది. గంటగంటకూ వరద ఉధృతి తగ్గుతుండటంతో.. ప్రస్తుతం 71.
Read Moreలష్కర్ బోనాలకు ఫుల్ సెక్యూరిటీ
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17 నుంచి జరగనున్న లష్కర్ బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు, వీఐపీ
Read Moreఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ బూస్టర్ వేయించుకోవాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి కరోనా బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలిరోజు 24,224 మంది బూస్టర్ డోసు తీసుకున్నా
Read Moreఆన్లైన్లో కోటి కుంకుమార్చన, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ల టికెట్లు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రావణమాసంలో నిర్వహించే కోటి కుంకుమార్చన టికెట్లతోపాటు గుట్టలో కొత్తగా నిర్మించిన ప్
Read Moreచనిపోయిన విషయం దాచారు
చనిపోయిన విషయం దాచి రూ. 3 లక్షలు బిల్లు కట్టించుకున్నరు ఆపరేషన్ వికటించి మహిళ మృతి హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన హనుమకొండ సిటీ : బిల
Read More












