తెలంగాణం
పనిలేనోళ్లే బీఆర్ఎస్ లో చేరుతుండ్రు: ఠాక్రే
పని లేని వాళ్లే బీఆర్ఎస్ లో చేరుతున్నారని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని
Read Moreకేసీఆర్ మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్ నేతలను కారెక్కించుకునే ప్లాన్
కర్నాటక ఫలితాల తర్వాత దూకుడు మీదున్న కాంగ్రెస్ కు భారీ దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశారు. కాంగ్రెస్ లో కొనసాగుతూ అంసతృప్తితో ఉన్న కీలక న
Read Moreకేసీఆర్ ప్రభుత్వానికి మళ్లీ పాలించే నైతిక హక్కులేదు : జూపల్లి కృష్ణారావు
కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి, అవినీతి ఆకాశానికి వెళ్లిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి మళ్లీ పా
Read Moreరాహుల్ గాంధీతో భేటీ...పొంగులేటి, జూపల్లి చేరికపై క్లారిటీ
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల్లోకి చేరికలు, రాజీనామాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కా
Read Moreతెలంగాణకు వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో నైరుతి రుతపవనాల ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు కూడా వాన
Read Moreభూ తగాదాలతో ..ముగ్గురు మృతి
రాష్ట్రంలో భూ తగాదాలతో మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ధరణి వచ్చిన తర్వాత భూపంచాయితీలు ఎక్కువయ్యాయి. భూమి కోసం పరస్పర దాడులు చేసుకుంటున్నారు. తాజాగా కొముర
Read Moreముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి : అసదుద్దీన్ ఒవైసీ
నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు. వచ్చే ఎన్ని
Read Moreరైతు సేవా సహకార సంఘంలో పెట్రోల్ బాటిల్ తో రైతు ఆందోళన
నల్గొండ జిల్లాలో పెట్రోల్ బాటిల్ తో ఓ రైతు ఆందోళనకు దిగాడు. చండూర్ సేవా సహకార సంఘంలో క్వింటాకి 10 కేజీల ధాన్యం కట్ చేస్తున్నారని ఆంజనేయులు అనే రైతు ధర
Read Moreజాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్స్ గా వర్శిటీలను తీర్చిదిద్దాలి:గవర్నర్
వర్శిటీలను జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తీర్చిదిద్దాలన్నారు గవర్నర్ తమిళి అన్నారు. రాజ్ భవన్ లో పలు యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్లతో
Read More600 కార్లు 2 వేల మందితో మహారాష్ట్రకు కేసీఆర్
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి 600 కార్లు, 2 వేల మందితో భారీ కాన్వాయ్ తో వెళ్లారు. భారీ ర్యాలీతో పంజాగుట్ట
Read Moreప్రతి ఒక్కరికి ఇల్లు రాజ్యంగ హక్కు ..రాష్ట్ర కన్వీనర్ ఎస్. వీరయ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కని ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వ
Read Moreఛత్రపతి శివాజీ అందరి వాడు : అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
నిర్మల్, వెలుగు: ఛత్రపతి శివాజీ అందరివాడని ఆయన విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్
Read Moreపెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ.. : కేటీఆర్
కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఫుడ్ప్రాసెసింగ్, ఎక్స్ పోర్ట్ రిట
Read More












