తెలంగాణం

పల్లె గోస బీజేపీ భరోసా ఇంఛార్జ్లను ప్రకటించిన బీజేపీ

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందులో భాగం

Read More

తెలంగాణలో శ్రీలంక తరహా కుటుంబ పాలన

అసెంబ్లీ రద్దు చేసే దమ్ము కేసీఆర్కు ఉందా..? ఈ క్షణంలో రద్దు చేయండి.. మేము ఎన్నికలకు సిద్ధం పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హై

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం E 1, E 2 మెస్ లో ఫ్రైడ్ రైస్ తిన్న దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆర్జీయూకేటీ

Read More

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూసుకుపల్లిలో నీట మునిగిన పంట పొలాలను, ఇళ్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. కాళేశ్వరం

Read More

ప్లాన్ ప్రకారమే దాడి..అమిత్ షా కు వివరించిన అర్వింద్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఎర్దండిలో జరిగిన దాడిపై అమిత్ షా ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, క

Read More

ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేకనే.. 

బీజేపీకి ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కారుపై

Read More

పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు

పోడు భూముల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యకు కేంద్రమే పరిష్కారం చూపాలని అన్నారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మా

Read More

ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్టులు డేంజర్

Read More

కేంద్ర సాయాన్ని కాళేశ్వరంలో ముంచకండి

తప్పును నిలదీస్తానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావే..కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలతో తనప

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, సీఎం కేసీఆర్ ని

Read More

కేసీఆర్ ఎవరికీ లొంగడు.. భయపడడు

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటున్న బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ  డబుల్ ఇంజన్ అంటే... మోడీ, ఈడీ లేకప

Read More

ప్రభుత్వం మెడలు వంచడానికైనా సిద్ధం

అనేక సంవత్సరాల నుండి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్టంలో 10 వేల నుంచి 4 లక్షల వరకు ప్రైవేట్, కార్

Read More

ప్రజాస్వామ్యయుత చర్చల వేదిక పార్లమెంటు

కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కారు విష ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్రం నుంచి ధాన్యం కొ

Read More