తెలంగాణం
టీఆర్ఎస్ కార్యకర్తలు కావాలనే దాడి చేశారు
జగిత్యాల జిల్లా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో TRS కార్యకర్
Read Moreజాతీయ నేతలతో కేసీఆర్ చర్చలు
దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మంతనాలు జరుపుతున్నారు. శుక్రవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్ మాట్లాడారు.. కేంద్రం వ
Read Moreసీఎస్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు
భద్రాచలానికి హెలీకాఫ్టర్, అదనపు రక్షణ సామగ్రి తరలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత కొద్దిరోజులగా కురుస్తున్న భారీ వానలతో
Read Moreవరదల్లో కొట్టుకుపోయిన రిపోర్టర్ జమీర్ మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేట వాగులో కారుతో గల్లంతైన రిపోర్టర్ జమీర్ చనిపోయారు. రామోజీపేట భూపతిపూర్ మధ్యలో కొద్దిసేపటి క్రితమే జమీర్ కారును
Read Moreకరకట్ట నిధులు ఏమైనయ్..?
ములుగు జిల్లా ఏటూరునాగారం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్ దగ్గర 18.600 మీటర్ల మేర గోదావరి ప్రవహ
Read Moreనీట మునిగిన గ్రామాలు, పంట పొలాలు
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర, తెలంగాణను కలుపుత
Read Moreవరద బాధితులకు కాకా ఫౌండేషన్ సాయం
భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మూడు నాలుగు రోజులుగా నీరు, ఆహారం లేక నానా అవస్థలు పడుతున్నారు. దీం
Read Moreశాంతించిన వరుణుడు...తగ్గిన వానలు
హైదరాబాద్, వెలుగు: వారం రోజులుగా హడలెత్తిస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కొన్నిచోట్ల మాత్రమే భారీ నుంచి అతి భ
Read Moreఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కే కరెంట్ లేదని ఆగ్రహం
గద్వాల, వెలుగు: అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు సరిగ్గా లేవని జడ్పీటీసీలు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదని ఎమ్మెల్య
Read Moreగోదావరి మహోగ్రరూపం
మేడిగడ్డ వద్ద 28.40 లక్షల క్యూసెక్కుల వరద 36 ఏండ్ల తర్వాత ఇదే అత్యధికం జయశంకర్ భూపాలపల్లి/భద్రాచలం, వెలుగు: గోదావరి వరద ఉధృతి
Read Moreవిగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెడితే సరిపోయేది
హైదరాబాద్, వెలుగు: ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ని విగ్రహాల తయారీలో మాత్రమే నిషేధించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. పీవోపీ వాడకంపై
Read Moreరోజురోజుకూ పెరుగుతున్న భూ వివాదాలు
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో భూముల వివాదాలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల తీరుతో రోజుకోచోట గొడవలు జరు
Read Moreవానలు, వరదలతో ఆగమాగం
ఆసిఫాబాద్/దహెగాం, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం లో గర్భిణిని హాస్పిటల్ తీసుకెళ్లేందుకు వెళ్లి బుధవారం సాయంత్రం వరదలో గల్లంతైన ఇద్దర
Read More












