తెలంగాణం
147 ఎకరాల అటవీ భూమి కబ్జాకు టీఆర్ఎస్ లీడర్ల యత్నం
పెద్దకొత్తపల్లి(నాగర్కర్నూల్),వెలుగు: అసలే అధికార పార్టీ నాయకులు..అందులోనూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయులు.. ఇంకేముంది పెద్దకొత్తపల్లి మండలం మారెడు
Read Moreసహకార సంఘంలో ఫండ్స్ గోల్మాల్
ఇన్నాళ్లూ కాగితాలపైనే స్టాక్ నిల్వలను గుర్తించిన అధికారులు సొసైటీ ఉద్యోగి ఆత్మహత్యతో కలకలం తనిఖీల్లో రూ.70 లక్షలకు పైగా పక్కదారి పట్టినట్
Read Moreజీపీలుగా ఏర్పడ్డ గ్రామాల్లో అనేక కష్టాలు
ఖమ్మం కార్పొరేషన్ నుంచి జీపీలుగా ఏర్పడ్డ గ్రామాల్లో అనేక కష్టాలు ఎన్నికల్లేక ఏళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలన చిన్న వర్షానికే రోడ్లు బురదమయం&
Read Moreభైంసా గవర్నమెంట్ స్కూల్లో ఊడుతున్న పెచ్చులు
ప్రమాదకరంగా మారిన 87 ఏండ్ల నాటి భవనం పురాతన బిల్డింగ్లోనే 400మందికి చదువు ఆందోళనలో టీచర్లు, స్టూడెంట్లు భైంసా, వెలుగు: ప
Read Moreవరద బాధితులకు కరువైన సర్కారు సాయం
వరద బాధితులకు సాయం ఊసేలేదు లక్షల్లో ఆస్తి నష్టం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఎన్జీవోల చేయూత మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని
Read More‘ప్రజావాణి’కి పోటెత్తిన దళితబంధు ఫిర్యాదుదారులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో 205 దరఖాస్తులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్
Read Moreకాళేశ్వరం మునకను వరదలపైకి నెడుతున్న సర్కారు
ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థను వెనుకేసుకొస్తున్న తీరుపై విమర్శలు గోదావరికి రికార్డు వరద వచ్చినా
Read Moreజీఆర్ఎంబీ గెజిట్లో సవరణలు చేయండి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్లో పలు సవరణలు చ
Read Moreపత్తి, మక్క పంటలకు తిప్పలే..
హైదరాబాద్, వెలుగు : వర్షాలు తెరిపి ఇచ్చిన ప్రాంతాల్లో రైతులు.. పంట నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. పంట చేలలో నిలిచిన నీటిని తోడేస్తున్నా
Read Moreబండి సంజయ్ పాదయాత్ర ఎక్కడి నుంచంటే..
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండు విడతలుగా నిర్వహించిన ప్రజా సంగ్రామ
Read Moreదళిత బంధు లబ్ధిదారుల ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: దళిత బంధు కోసం ఎమ్మెల్యేలు పేర్లు రాసుకున్నా, ప్రభుత్వం నుంచి ఇంకా అప్రూవల్ రావడం లేదు. లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయడం లేదు.
Read Moreకేసులు లేకపోయినా అలర్ట్గా ఉండాలి
హైదరాబాద్, వెలుగు: మంకీపాక్స్ గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దని ప్రజలకు మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక్క కే
Read Moreచెక్ డ్యాంలు, బ్రిడ్జి పనుల్లో తారస్థాయికి అవినీతి
సబ్ కాంట్రాక్టర్ల మాయా జాలం రూ. 82 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం పునరుద్ధరణకు మళ్లీ ఎస్టిమేషన్లు రెడీ మిర్యాలగూ
Read More












