తెలంగాణం
దేవాదుల పైప్ లైన్కు లీకేజీ.. వృధాగా పోతున్న నీరు
హనుమకొండ జిల్లా: దామెర మండలం పులుకుర్తి సమీపం లోని దేవాదుల పైప్ లైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో భారీగా నీరు వృధాగా పోతోంది. చలివాగు ప్రాజెక్ట్ నుంచ
Read Moreభద్రాచలంలో వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. వరద తదనంతర పరిస్థితిని సమీక్షిచేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి పువ్వాడతో పాటు ఎంపీలు ఘన స్వాగతం పలికా
Read Moreగోదావరి ముంపు ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళ సై పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె అశ్వాపురం గ్రామంలో ఎస్.కే.టీ పం
Read Moreమంత్రి సబిత హామీ ఏమైంది ?
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇంచార్జ్ వీసీ వెంకటరమణతో సమావేశం అయ్యారు. ట్రిపుల్ ఐటీకి ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ నియామకంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చ
Read Moreమధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష
ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం
Read Moreకేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు
ఫాం హౌస్లో ఉన్న సీఎం కేసీఆర్ను బయటకు గుంజుకొచ్చిన ఘనత బీజేపీదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పర
Read Moreభద్రాచలం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు ప్రాంతాలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగ
Read Moreచినపాక నియోజకవర్గంలో గవర్నర్ తమిళిసై
వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం చినపాక నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి
Read Moreకాంగ్రెస్ నేతల గృహ నిర్బంధంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే
Read Moreభద్రాచలానికి రోడ్డు మార్గాన బయలు దేరిన సీఎం కేసీఆర్
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కానీ.. వాతావరణం అనుకూలించని కారణంగా సీఎం ఏరియల్ సర్వే రద్దు అయ
Read Moreఅర్వింద్ కాన్వాయ్పై దాడి ఘటనలో కేసులు నమోదు
ఇబ్రహీంపట్నం : ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్పై దాడి ఘటనలో పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఎంపీ
Read Moreయాదగిరిగుట్ట.. దక్షిణం వైపు కుంగిన ఫ్లోరింగ్కు రిపేర్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్టపై సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ‘ఎండొచ్చినా వానొచ్చినా భక్తులకు చుక్కలే’ శీర్షికతో ‘వెలుగు&r
Read Moreఓరుగల్లులో పక్కదారి పట్టిన దళిత బంధు స్కీం
వరంగల్ : ఓరుగల్లులో దళితబంధు స్కీం పక్కదారి పడుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. వారి చుట్టాలు, లీడర్లను పథకానికి ఎంపిక చేస్తుండడంతో అర్హుల
Read More












