తెలంగాణం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య సంరక్షణ చర్యలు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు &nb
Read Moreవరద బాధితుల ఇండ్లనూ వదలని దొంగలు
గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 70 అడుగులుగా ఉంది. చాలా కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇండ్లలోకి దొ
Read Moreమెస్లో పిల్లలతో పాటు ఫ్యాకల్టీ భోజనం చేయాలి
ఫుడ్ పాయిజన్ ఘటనపై చింతిస్తున్నామని ట్రిపుల్ ఐటి డైరెక్టర్ సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ వల్ల దాద
Read Moreకాళేశ్వరం విజిట్కు బయల్దేరిన ఆకునూరి మురళి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరిన రిటైర్డు ఐఏఎస్, మాజీ కలెక్టర్ ఆకునూరి మురళిని పోలీసులు అడ్
Read Moreప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ లీగల్ సెల్ గట్టిగా పోరాడాలి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం పటిష్టంగా ఉండాలని, ప్రతి కోర్టు పరిధిలోనూ పార్టీ వ్యవస్థ ఏర్పాటు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. క
Read Moreవరద బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలం
జగిత్యాల : భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగినా అంచనాలు రూపొందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అ
Read Moreమీరు పెట్టిన కల్తీ ఆహారం తిని దవాఖాన్ల పాలయ్యిన్రు
బాసర ట్రిపుల్ ఐటీలో మీరు పెట్టిన కలుషితమైన, కల్తీ ఆహారం తిని 800మంది దవాఖాన్ల పాలయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంప
Read Moreకాళేశ్వరంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే..
సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతోనే గోదావరి పరివాహక గ్రామాలు నీట మునిగాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కమీషన్ల కోసమే కాళే
Read Moreప్రభుత్వానికి తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం కృతజ్ఞతలు
సికింద్రాబాద్ : దేవాలయాల్లో శివసత్తుల బోనాలకు ప్రత్యేక సమయం కేటాయించడం పట్ల తెలంగాణ శివసత్తుల సంక్షేం సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
Read Moreట్రిపుల్ ఐటీ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు కాంగ్రెస
Read Moreబూస్టర్ డోస్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
75 రోజుల పాటు బూస్టర్ డోస్ క్యాంపెయిన్ పెట్టినందుకు ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కృతజ్ఞతలు తెలియజేశారు. రోజురోజుకూ కరోనా కేసులు మళ్లీ
Read Moreసీపీఐ నారాయణను అడ్డుకున్న పోలీసులు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించడానికి బాసర క్యాంపస్ కు వెళ్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. అనారోగ్యం
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం
ములుగు : ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద సహాయక చర్యల్లో భాగంగా బోటుపై వెళ్తుండగా గోదావరి నదిలో బోటు ఉన్నట్టుండి ఆగిపోయింది.
Read More












