తెలంగాణం
కేసీఆర్, కేటీఆర్ లపై విజయశాంతి విమర్శలు
గత్తర్ బిత్తర్ గందరగోళపు కేసీఆర్ నేతృత్వంలో ఎన్నికలు అంటే టీఆరెస్కి డిపాజిట్లు కూడా కష్టమే అని బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు.
Read Moreకేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజల కలలు కల్లలు అయ్యాయి
తెలంగాణ వస్తే జీవితాలు మారిపోతాయనుకున్న రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలిందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయనుకున్న ప్
Read Moreరంగారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్ల ధర్నా
ప్రతినెలా కనీస వేతనం చెల్లింపుతో పాటు మరో 13 డిమాండ్ లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆశా వర్కర్లు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్న
Read Moreరాష్ట్రపతి పోలింగ్కు దూరంగా టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ఎంపీలు ఢిల్లీలో ఓటెయ్యగా..ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటేశారు. అయితే ఈ ఓటింగ్ కు టీఆర్ఎస్ మంత్రి సహా ఓ ఎమ
Read Moreవిద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న విద్యామంత్రి
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎంఐఎం కోటాలోనే మంత్రి పదవి వచ్చిందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. రంగారెడ్డి జ
Read Moreమహిళా దర్బార్ వినతుల పరిష్కారానికి గవర్నర్ కృషి
మహిళా దర్బార్ కు వచ్చిన వినతులను పరిష్కరించేందుకు గవర్నర్ తమిళసై కృషి చేస్తున్నారు. ముందుగా సోషల్ ఇష్యూస్ కింద ఉన్న 40 మంది సమస్యలను పరిష్కరించాలని డి
Read Moreపోడు రైతులపై దాడులు ఆపేయాలె
పోడు రైతులపై ఫారెస్ట్, పోలీసు అధికారుల దాడులు నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్ర
Read Moreసీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. కేంద్రం తెలుగు రాష
Read Moreవరద నష్టంపై గవర్నర్ సమగ్ర నివేదిక సమర్పించాలి
ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనతో పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ కు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ క్షమాపణ చెప్పారు. ఇవ
Read Moreముఖ్యమంత్రి మాటలకు అందరు నవ్వుకుంటున్నరు
క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందంటూ సీఎం కేసీఆర్ ఆధారాలు లేకుండా మాట్లాడారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఫ్రూఫ్లు ఉంటే ముఖ్యమంత్రి బ
Read Moreవాగులో చిక్కుకున్న వ్యక్తి.. గ్రామస్తులు ఎలా కాపాడారంటే
బంధువు చనిపోయాడని పరామర్శకు వెళ్లి.. వాగు దాటుతూ.. నీటి ఉధృతికి వెళ్లలేక సాయం కోసం ఆర్తనాదాలు స్పందించి తాడుతో వాగులోకి దిగి రక్షించిన గ్
Read Moreబ్రేక్ డౌన్ అయిందని లారీని రోడ్డు పక్కన ఆపితే..
ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి.. మరొకరికి గాయాలు నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని క
Read Moreరాష్ట్రంలో కొనసాగుతోన్న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్
రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. శాసనసభా కమిటీలో హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుం
Read More












