హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా ముగిసింది. 95 శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్కు హాజరయ్యారు. నిరుటితో పోలిస్తే, ఈసారి పేపర్ టఫ్గా వచ్చిందని స్టూడెంట్స్ అభిప్రాయపడ్డారు. ఫిజిక్స్ ఈజీగా, బోటనీ, జువాలజీ టఫ్ ఉందని చెప్పారు. ప్రశ్నలు అన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే వచ్చాయన్నారు. జనరల్ కేటగిరీలో 135 నుంచి 140 మధ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 105 నుంచి 110 మధ్య కటాఫ్ ఉంటుందని కోచింగ్ సెంటర్లు అంచనా వేశాయి. ఎప్పటిలాగే కఠినమైన నిబంధనలతో స్టూడెంట్లు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లో పహడిషరీఫ్లో సెంటర్ ఉంటే, హయత్నగర్ అడ్రస్తో హాల్ టికెట్లు వచ్చాయి. దీంతో స్టూడెంట్స్, ఉరుకులు, పరుగులు పెట్టారు. అయినా, సమయానికి చేరుకోలేక సుమారు 50 మంది విద్యార్థులు ఎగ్జామ్కు దూరమయ్యారు.
నీట్కు 95శాతం హాజరు
- తెలంగాణం
- July 18, 2022
లేటెస్ట్
- రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర.. మోదీ మరోసారి ప్రధాని కాలేరు: రాహుల్ గాంధీ
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!
- బయటి నుంచే మద్దతిస్తా.. ఇండియా కూటమిపై మాటమార్చిన మమత
- మాక్కూడా మోదీలాంటి లీడర్ కావాలి : సాజిద్ తరార్
- ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా
- 6.7 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు
- మేం గెలిస్తే పది కిలోల బియ్యం ఇస్తం.. పదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు: ఖర్గే
- ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇవ్వాలి
- రాయల్స్కు మరో షాక్..వరుసగా నాలుగో ఓటమి
- జులై 5 నుంచి సీపీగెట్ ఎగ్జామ్స్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు