తెలంగాణం
ఫాంహౌస్ కు రోడ్డేస్కోని పేదల ఇండ్లు ముంచిండు : రేవంత్ రెడ్డి
తన ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ అడ్డుగా ఉన్న నిరుపేదల ఇళ్లను కూల్చి వేయించడం దారుణమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూ
Read Moreనా ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమే : షర్మిల
తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ, తనకు, తెలంగ
Read Moreకేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఆ నలుగురు..!
కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఆ నలుగురు..! మొన్న ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరు ఇవాళ పాట్నా మీటింగ్ లోనూ ప్రత్యక్షం నితీశ్ సమావేశానికి అఖిలేశ్, కేజ్ర
Read Moreఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ
ఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ ఎంసీహెచ్ ఆర్డీలో కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు 4 రోజుల పాటు ర
Read Moreరాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోంది : డీకే అరుణ
కర్నాటక అసెంబ్లీ ఫలితాలకు భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ ఫలితాలకు ఎలాంటి పొంతన ఉండదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కొంతమంద
Read Moreఇంటింటికీ బీజేపీ.. సిరిసిల్లలో నేతల పర్యటన
మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ నేతలు పర్యటించారు. గణేశ్ నగర్ 22వ వార్డ్ 143,144 బూత్ లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Read Moreభూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలె : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గతంలో నిరుపేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ భూమి హక్కు దారునిగా చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పుడ్ ప్రాసెసింగ్ కోసం కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాక్కో
Read Moreకాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు : ఎంపీ అర్వింద్
జగిత్యాల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానిం
Read Moreరాష్ట్రానికి ఎల్లో అలర్ట్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వర్ష సూచన ఉంటుందన
Read Moreకేంద్రం నుంచి ఇప్పటిదాకా నయా పైసా సాయం అందలే: కేటీఆర్
కేంద్రం నుంచి ఇప్పటిదాకా నయా పైసా సాయం అందలేదన్నారు మంత్రి కేటీఆర్. 2022 వరదల్లో హైదరాబాద్ అతలాకుతం అయితే పైసా సాయం ఇవ్వ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అ
Read Moreముగ్గురు పిల్లలతో.. చెరువులో దూకిన ఇద్దరు తల్లులు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు తల్లులు చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల
Read MoreTS EAMCET : జూన్ 26 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్
తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు అధికారులు. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడుతల్లో కౌన్సిలింగ్ జరగనుంది. జూన్ 26 న
Read Moreరియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, 50 తులాల వెండితో పరార్
రంగారెడ్డి జిల్లా వెంకటాద్రి నివాస్ కాలనీలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న
Read More












