
తెలంగాణం
రేపు సొంతూరికి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ రేపు తన సొంతూరు చింతమడకకు వెళ్లనున్నారు. దీంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం పది గంటలకు చింతమడకకు చేరుకోనున్న సీఎ
Read Moreఎడ్యుకేషన్ హబ్ గా సిద్దిపేట్: హరీష్ రావు
సిద్ధిపేట్ ను ఎడ్యుకేషన్ హబ్ చేయాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలో కొత్తగా నిర్మించిన పీజీ కాలేజీ కొత్త భవనంతో పా
Read Moreఆరోగ్య బాధ్యత అందరిదీ : ఉపరాష్ట్రపతి వెంకయ్య
హైదరాబాద్ లో ఉత్తమ ట్రీట్ మెంట్ అందించే హస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో మూడు రోజులప
Read MoreHCA ప్రతినిధిగా జీ. వివేక్ వెంకటస్వామి
బీసీసీఐకి HCA ప్రతినిధిగా జీ. వివేక్ వెంకటస్వామి ఎన్నికయ్యారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన HCA ఏజీఎం సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. గంటన్నర పాటు
Read Moreచిన్నారిని క్లాస్ రూంలో మరిచి.. స్కూల్ కు తాళం వేశారు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. క్లాస్ రూమ్ లో పాపను మరిచిపోయి, స్కూల్ కు తాళం వేసి వెళ్లిపోయారు సిబ్బంది. ఈ ఘటన ఆలస్యంగా బ
Read Moreప్లాస్టిక్ సంచిలో బాలిక మృతదేహం – తండ్రే హంతకుడు
ప్లాస్టిక్ సంచిలో అనుమానాస్పదస్థితిలో పడి ఉన్న బాలిక డెడ్ బాడీ కేసు మిస్టరీని మేడ్చల్ పోలీసులు చేధించారు. బాలిక కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడినట్టు
Read Moreఇంత అవినీతా అంటున్నవ్.. ఈ ఐదేండ్లు సీఎం నువ్వే కదా
కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శలు కరీంనగర్టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఇంత అవినీతి ఉందా అని గుండెలు బాదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేళ్
Read Moreపింఛన్ల ప్రొసీడింగ్ కాఫీల కోసం వృద్ధుల నిరీక్షణ
సంగారెడ్డి, వెలుగు : కొత్త పింఛన్ల ప్రొసీడింగ్ కాఫీలకు లబ్ధిదారులకు కష్టాలు మొదలైనయ్… ఇప్పుడే ఇట్లుంటే పింఛన్లు ఇచ్చేటప్పుడు ఇంకేన్ని బాధలు పెడత
Read Moreలోన్ మాఫీ చేయిస్తమని సభకు తీసుకొస్తరా?: మహిళల ఫైర్
పెబ్బేరు, వెలుగు: లక్ష రూపాయల బ్యాంకు లోన్ మాఫీ చేసేందుకు మంత్రి, కలెక్టర్ వస్తున్నారని చెప్పి పింఛన్ల పింపిణీ ప్రోగ్రామ్కు తీసుకొస్తరా అని ఆఫీసర్
Read Moreసుందిళ్ల బ్యారేజ్ కి గోదావరి జలాల పంపింగ్
పెద్దపల్లి, వెలుగు:అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంప్ చేయడం కోసం ఇంజినీర్లు రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శనివారం
Read Moreఅమరారం అడవుల్లో రాకాసి గూళ్లు!
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరారం అడవుల్లో శిలాయుగం నాటి వందలాది ఆదిమానవుల సమాధులు వెలుగు చూశాయి. చుట్టుపక్కల
Read Moreఆయుష్మాన్ భారత్లో చేరండి..కేసీఆర్ కు కేంద్రమంత్రి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీములో చేరాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్త
Read Moreవానాకాలం మొదలైనా.. ప్రాజెక్టులకు నీళ్లు రాలే
హైదరాబాద్, వెలుగు: వానాకాలం మొదలై 50 రోజులు దాటింది. వానల్లేవు, వరదల్లేవు. దీంతో గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో ఒక్క వాగు కూడా పొంగలేదు. ఉప
Read More