
తెలంగాణం
పంచాయతీ సెక్రటరీలకు ఈవో బాధ్యతలు
హైదరాబాద్ , వెలుగు: జూ. పంచాయతీ సెక్రటరీలకు ఎక్సటెన్షన్ ఆఫీసర్లు (ఈవో, పీఆర్డీ)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎంపీడీవోలు ఉత్తర్వులు జారీ చేయడంపై చర్చ నడ
Read Moreఫారిన్ బ్రాండ్సే కిక్కంట!
మస్తుగ తాగుతున్న మందుబాబులు రాష్ట్రంలో 30 శాతం పెరిగిన సేల్స్ రేటు ఎక్కువైనా పెరుగుతున్న మోజు మొత్తంగా లిక్కర్ అమ్మకాల్లోనూ జోష్ హైదరాబాద్, వెలుగ
Read Moreబీజేపీ దూకుడు.. టార్గెట్ 2023
టీఆర్ఎస్పై దూకుడు పెంచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు గులాబీ నేతల విమర్శలకు దీటైన కౌంటర్ రాష్ట్రంలో బీజేపీ నేతలు దూకుడు పెంచారు. టీఆ
Read Moreబీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు వస్తే తరమికొట్టాలని వ్యాఖ్యానించారు. పోడు భ
Read Moreఎర్రమంజిల్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనా కేసీఆర్?
సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. అసలు ఏది అక్రమమో… సక్రమమో చెప్పలేని పరిస్థితి ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. అక్రమ
Read Moreమా పార్టీని మరిచిపోతే పుట్టగతులుండవు : శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో పెంచిన ఆసరా పెన్షన్ల చెక్కులు, ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రారంభమైంది. అధికార పార్టీ నేతలు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. పింఛన్ ప్రొసీడి
Read Moreబిగ్ బాస్-3ని బ్యాన్ చేయాలి: ఓయూ స్టూడెంట్స్
బిగ్ బాస్ 3 షోపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. లైంగిక వేధింపులకు అడ్డాగా మారిన బిగ్ బాస్ 3 షో ను నిలిపివేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఓయూ స
Read Moreలైంగిక వేధింపులుపై కఠినమైన చట్టాలు: కిషన్ రెడ్డి
రేప్, లైంగిక వేధింపులుపై కఠినమైన చట్టాలు ప్రవేశ పెట్టబోతున్నామని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఫోక్స్ చట్టం లో సవరణ లు చేయబోతున్నామని చెప్పారు. క
Read Moreతెలంగాణ ప్రజలు BJPనే కోరుకుంటున్నారు : డీకే అరుణ
యాదాద్రి భువనగిరి: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు. శనివారం చౌటుప్పల్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావ
Read Moreడబుల్ బెడ్ రూంలు రెడీ.. త్వరలోనే ఇస్తాం: కేటీఆర్
మండేపల్లిలో 1360 డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని.. త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Read Moreరెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి పెరిగితే చర్యలేవి?
టీఆర్ ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీరు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆగస్ట్ 15 తర్వాత అసల
Read Moreఎన్నికల హామీ మేరకు పింఛన్లు రెట్టింపు: కేటీఆర్
ఎన్నికల హామీ మేరకు పింఛన్లు రెట్టింపు చేశామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీడీ కార్మికులకు కూడా ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
Read Moreప్రతి పింఛన్ లబ్దిదారుడు ఒక మొక్క నాటాలి : హరీష్ రావు
ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు టీఆర్ఎస్ కీలకనాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నగరం… ప్రశాంత్ నగర్
Read More