బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. గత విద్యార్థుల ముసుగులో కొందరు బయటి వ్యక్తులు అక్కడి ఆందోళనలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నరని ఆరోపించారు. అక్కడ జరిగే ప్రతి సంఘటనకూ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న ఆయన... ఇన్నిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనను తప్పుదోవ పట్టిస్తున్నరు
- తెలంగాణం
- June 18, 2022
లేటెస్ట్
- CSK vs SRH: చెన్నై విశ్వరూపం.. వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ ఘోర ఓటమి
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Electric Air Taxi : బైక్,ఆటో, కారు ట్యాక్సీలేనా..విమాన ట్యాక్సీలూ వచ్చేస్తున్నాయోచ్..
- కాంగ్రెస్ హామీలను అమలు చేయలేకపోతుంది: జగదీష్ రెడ్డి
- మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తడు : సీఎం రేవంత్ రెడ్డి
- కలికాలం.. రోబోతో ప్రేమలో పడ్డ ఇంజనీర్... పెళ్లి కూడా చేసుకుంటాడట..
- Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంఛ్కు ఇద్దరు స్టార్ హీరోలు..రెండు కళ్లు చాలవు!
- CSK vs SRH: గైక్వాడ్ సెంచరీ మిస్.. సన్ రైజర్స్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్
- బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
- కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకుండు: కేసీఆర్
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..