హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధంగా విద్యుత్ చట్టాన్ని రూపొందించారని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. విద్యుత్ చట్ట సవరణపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వీకే సింగ్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు, రైతులకు విద్యుత్ ఉద్యోగులకు ఈ బిల్లుతో అన్యాయం జరుగుతుందన్నారు. ఈఆర్సీ నామమాత్రంగా మిగిలిపోతుందని చెప్పారు. రాష్ట్రాలు, ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లును తేవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చట్టాన్ని నిరసిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.
విద్యుత్ సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర
- తెలంగాణం
- June 18, 2022
లేటెస్ట్
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
- హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ
- భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు
- Xలో AI కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్గా ట్రెండింగ్ టాపిక్స్
- బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్