తెలంగాణం

ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్‌‌‌‌లోనే.. ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, మరో జన్మంటూ ఉంటే కూడా కాంగ్రెస్ లోనే చేరుతానని

Read More

2 రోజులు.. 4.44 గంటలు.. 5 బిల్లులు

ముగిసిన శాసనసభ సమావేశాలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రెండు రోజులపాటు సాగిన శాసనసభ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ప్రభుత్వం ఐదు బిల్లులను ప్రవేశపెట్టగా అ

Read More

పసుపు పంటపై ఢిల్లీలో 26న భేటీ

హైదరాబాద్‌, వెలుగు: పసుపు పంటకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు 26న ఢిల్లీలో సమగ్ర భేటీ జరుగుతుందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వెల్లడి

Read More

బీజేపీలోకి పోయి గొంతు కోసుకుంటవా ఏంది?

అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డితో సోలిపేట హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర స

Read More

రూపాయికే రిజిస్ట్రేషన్‌.. అక్రమంగా నిర్మిస్తే కూల్చుడే

అర్బన్‌ లోకల్‌‌ బాడీస్‌‌లో పారదర్శకత, అవినీతి నిర్మూలన కోసం కొత్త మున్సిపల్‌‌ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 75 చదరపు గజాలలోపు ఇంటి

Read More

స్కూల్ ఎన్నికల్లో ఓటమి : స్టూడెంట్ సూసైడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: సర్కార్ స్కూల్ కమిటిలో భాగంగా నిర్వహించిన ఎన్నికల్లో ఓడిపోయిన ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి భు

Read More

నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో కరెంటు లేక రోగుల తిప్పలు

అది పేరుకే పెద్ద హాస్పిటల్. జిల్లా కేంద్రంలోని ఆ దవాఖానాకు…. రోజూ వందల మంది రోగులు వస్తుంటారు. ఓపీలతో పాటు ఆపరేషన్లు కూడా పెద్ద సంఖ్యలోనే జరుగుతుంటాయి

Read More

చిన్నారి కిడ్నాప్.. 4 రోజుల్లోనే తల్లి ఒడికి

మహబూబ్ నగర్: నాలుగు రోజుల కింద కిడ్నాప్ కు గురైన రెండు నెలల పాపను శుక్రవారం తల్లి ఒడికి చేర్చారు పాలమూరు పోలీసులు. జూలై- 13న  రాత్రి 10.45 ని.లకు జిల్

Read More

మినీ అంగన్ వాడిల జీతం రూ.6వేలు మాత్రమే

మినీ అంగన్ వాడిల సమస్యలను కేంద్రమంత్రి సృతి ఇరాని దృషికి తీసుకెళ్లారు టీఆర్ఎస్ నాయకులు, ఎంపీ బీబీ పాటిల్. శుక్రవారం కేంద్ర మంత్రిని కలిసిన పాటిల్… మిన

Read More

రాములు నాయక్ కు సుప్రీంలో ఊరట

ఎమ్మెల్సీల అనర్హత వేటు వ్యవహారంలో రాములు నాయక్‌ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరి

Read More

ఉమ్మడి నల్గొండను కరువు జిల్లాగా ప్రకటించాలి : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

ముంపునకు గురయ్యే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదన్నారు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం నల్గొండలో మీడియాతో మ

Read More

అసెంబ్లీలో మున్సిపాలిటీ బిల్లు పాస్

రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టం బిల్లు పాస్ అయింది. సవరణలను స్పీకర్ మూజువాణి ఓటుతో ఆమోదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ప్రవేశపెట్టిన ఈ బిల

Read More

సెక్రటరీ, సర్పంచ్, కౌన్సిలర్ లను తొలగిస్తాం : కేసీఆర్

మొక్కలు బతక్కపోతే.. కఠిన చర్యలు అసెంబ్లీ కొత్త మున్సిపల్ బిల్లు సందర్భంగా సీఎం హరితహారంతోనే తెలంగాణ పచ్చగా మారుతుందని చెప్పారు సీఎం కేసీఆర్. కొత్త మున

Read More