తెలంగాణం

సార్ కొట్టిండని పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడో తరగతి విద్యార్థి

మహబూబాబాద్: స్కూల్లో సారు కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఓ మూడో తరగతి విద్యార్థి.  కొంతకాలంగా మ్యాథ్స్ టీచర్ తనను విపరీతంగా కొడుతున్నాడ

Read More

ఈనెల 11 నుంచి షర్మిల పాదయాత్ర

YSRTP అధ్యక్షురాలు YS షర్మిల పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు.తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్త

Read More

జైలు కంటే వైద్యం ముఖ్యమని 1100 కోట్లతో కొత్త దవాఖాన

పరకాలలో వంద పడకల ఆస్పత్రి ఏడాదిలో పూర్తి సెంట్రల్ జైలు స్థానంలో 1100 కోట్లతో 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో దవాఖానా పరకాలలో మంత్రి హరీష్ రావు

Read More

ఇంటి స్థలం ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం

విమర్శలు చేయడం ఈజీనే కానీ పనులు చేయడం కష్టమని అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపుర్ లో డబుల్ బెడ్

Read More

వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలొస్తయ్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ప్రతీ బూత్ లో మెజారిటీ సభ్యత్వం నమో

Read More

హెల్త్ ప్రొఫైల్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు

వేములవాడలో మంత్రి కేటీఆర్  రాజన్న సిరిసిల్ల జిల్లా: మన హెల్త్ కార్డు ఉండడం వలన ఆరోగ్య డేటాతో  అత్యవసర సమయాల్లో కాపాడడాం చాల సులభం అవ

Read More

రేపు ఓల్డ్ సిటీలో జరిగే సమావేశానికి బండి సంజయ్

రేపటి నుంచి  పార్లమెంట్  సెగ్మెంట్ పరిధిలో  నియోజకవర్గాల  వారీగా  బీజేపీ సమావేశాలు నిర్వహించనుంది.  ఒక్కో నియోజకవర్గంలో

Read More

ఢిల్లీ వెళ్లి అక్రమ కేసుల విషయాన్ని తేల్చుకుంటాం

పాలమూరులో సర్వే మంత్రి హత్యకు కుట్ర ఫేక్ అని వందశాతం చెప్పారు సీఎంకు దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్

Read More

పలువురు ఐపీఎస్లకు తాత్కాలిక పోస్టింగ్

హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లకు కేసీఆర్ సర్కార్ తాత్కాలిక పోస్టింగులు ఇచ్చింది. హైదరాబాద్‌ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శిగా రమేశ్&zw

Read More

తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న అవయవదానాలు

జీవన్ ధాన్ కింద వెయ్యి మంది డొనర్స్ అవయవదానం కరోనాతో రెండేళ్లుగా తగ్గిన ఆర్గాన్ డొనేషన్ 2020లో అవయవదానం చేసిన 75 మంది  2013 నుంచి పెరుగు

Read More

సమగ్ర ఆరోగ్య సమాచారంతో హెల్త్ ప్రొఫైల్ 

కాలంతో పోటీ పడుతున్న మనిషికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితి. అనారోగ్యం పాలైనప్పుడే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి తె

Read More

దేశ ముఖచిత్రంలో ములుగు జిల్లా నిలవడం గర్వకారణం

ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి హరీశ్ రావు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. గట్టమ్మ ఆలయం నుండి భారీ బైక్ ర్యాలీ

Read More

ఆటోను ఢీకొట్టిన డీసీఎం.. ఆరుగురు మృతి

ములుగు జిల్లా: ఎర్రిగట్టమ్మ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపోయారు. స్పాట్ లో నలుగ

Read More