తెలంగాణం

చిట్టడవుల్లా ఓసీపీలు..పర్యావరణ పరిరక్షణకు సింగరేణి వనమహోత్సవం

కాలుష్య నియంత్రణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు  ఈసారి 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలు నాటేందుకు టార్గెట్​ రెండు రోజులు కింద వనమహోత్సవాన్ని

Read More

ఒక్క రోజు తేడాతో కొడుకు, తండ్రి కన్నుమూత

హనుమకొండ జిల్లా సూరారంలో విషాదం  ఎల్కతుర్తి, వెలుగు:  ఒక్క రోజు తేడాతో కొడుకు, తండ్రి చనిపోయిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. గ్రామ

Read More

చత్తీస్‌‌గఢ్‌‌ పోలీసుల ఎదుట 16 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌‌ పార్టీకి చెందిన 16 మంది సోమవారం చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలో సుక్మా జిల్లా పోలీసుల ఎదుట లొం

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు అక్షయపాత్ర : కేటీఆర్​

మేడిగడ్డ’లో 2 పిల్లర్లు కుంగితేప్రాజెక్టు కూలిందంటున్నరు: కేటీఆర్​ అప్పులు చేసి ఆదాయాన్ని పెంచి పేదలకు పంచినం డల్లాస్​లో బీఆర్ఎస్ సిల్వర్

Read More

హనుమకొండ జిల్లా ఉప్పల్ స్టేషన్ ​వద్ద ప్రమాదం..రైల్లోంచి జారిపడి స్టేషన్ మాస్టర్ మృతి

కమలాపూర్ మండలం ఉప్పల్ స్టేషన్ ​వద్ద ప్రమాదం సొంతూరు భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో విషాదం కమలాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి

Read More

సిద్దిపేటలో ఇరువర్గాల ఘర్షణ..ఓ ఇంట్లో ఆవులను ఎందుకు కట్టేశారని అడగడంతో మొదలైన గొడవ

వీహెచ్‌‌పీ జిల్లా కార్యదర్శి గ్యాదరి రాజారాంకు గాయాలు ప్రశాంతంగా ముగిసిన సిద్దిపేట పట్టణ బంద్‌‌ సిద్దిపేట రూరల్, వెలుగు

Read More

ఉన్నత విద్యాసంస్థలకు నిలయంగా తెలంగాణ : బాలకిష్టారెడ్డి

టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యాసంస్థలకు తెలం గాణ నిలయంగా మారిందని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీ

Read More

దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏంటనిప్రతి పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి

    మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంషాబాద్, వెలుగు: దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏంటని ప్రతి పౌరుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ

Read More

మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ నైజీరియన్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్

గోవా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోడ్రగ్స్, కొకైన్ సప్లయ్  సైనిక్‌‌‌‌‌‌‌&zw

Read More

అలుగు వర్షిణికి ఎస్సీ కమిషన్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగాలని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్ష

Read More

4 వేలకు చేరిన కరోనా కేసులు..పలు రాష్ట్రాల్లో కొత్తగా 203 మందికి వైరస్​

ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఒకరు చొప్పున మృతి న్యూఢిల్లీ:  దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మ

Read More

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రాజీ .. జితేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఎంపీ

గద్వాల, వెలుగు: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి మధ్య విభేదాలు తలెత్తగా, ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ అధికా

Read More

తాగుడుకు బానిసై కుటుంబాన్ని వేధిస్తున్నాడని..తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఘటన చందుర్తి, వెలుగు : తాగుడుకు బానిసై, తరచూ కుటుంబసభ్యులతో గొడవ పడుతున్న తండ్రిని.. ఓ కొడుకు కారుతో ఢీకొట్ట

Read More