తెలంగాణం
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు నిధులివ్వండి ... నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్
తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ&zwn
Read Moreనిన్న మోహదీపట్నం.. ఇవాళ అమీర్ పేటలో.. రోబో టెక్నాలజీతో డ్రైనేజీ పూడిక తొలగింపు
హైదరాబాద్: టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులకు సాధ్యం కానీ పనులు చాలా ఈజీ అవుతున్నాయి.హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో డ్రైనేజీల క్లీనింగ్ కు కొత్త టెక్న
Read Moreసంగారెడ్డిలో కుప్పకూలిన గురుకుల హాస్టల్ భవనం
సంగారెడ్డి జిల్లాలో గురుకుల హాస్టల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్ భవనం క
Read Moreమావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి నియమితులయ్యారు. మావోయిస్టు పార్టీలో నూతన బాధ్యతలు స్వ
Read Moreజస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నా: MLC కవిత
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఉప రాష్ట్రపతిగా జస్టిస్ సుదర
Read Moreసినీ సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్
హైదరాబాద్: సినీ సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ను తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరి
Read Moreనాలుగు లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లాన్ ఆఫీసర్ హారిక
హైదరాబాద్: నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లాన్ అధికారి హారిక ACBకి రెడ్ హ్యాడెండ్గా పట్టుబడ
Read Moreఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ
Read MoreRain Alert: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. మొన్నటిదాకా భారీ వర్షాలు దంచికొడితే.. ఇప్పుడు ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. రికార్డ్ స్థాయిలో గరి
Read Moreరాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చు: మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: రాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చని.. అందుకే ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు మంత్రి దామోదర రాజనర్సింహ
Read Moreగ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేయనున్న TGPSC
హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని TGPSC నిర్ణయించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్
Read Moreసెప్టెంబర్ 17 నుంచి స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ : కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండ, వెలుగు: మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నే
Read Moreసెప్టెంబర్ 10న ఓటరు తుది జాబితా : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10 న ప్రకటించనున్నట్టు జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. సోమవార
Read More












