
తెలంగాణం
రామాయంపేట మండలంలో ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్ర గాయాలు
రామాయంపేట, వెలుగు: ఎలుగుబంటి దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. రామాయంపేట మండలం జాన్సీలింగా పూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని సదా శివనగర్ తండాలో శనివారం ర
Read Moreకార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి : జి.తిరుపతి రెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమల
Read Moreకొమురవెల్లి ఆలయంలోని గోశాలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఈఓ అన్నపూర్ణ
కొమురవెల్లి, వెలుగు: కొమురెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోని గోశాలలోని కో సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ అన్నపూర్ణ సిబ్బందికి సూచించారు. ఆదివా
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట
30 వేల మందికి పైగా రాకతో సందడి కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తుల రాకతో సందడిగా మారింది. ఆదివారం ఆలయ పరిసరాలు మల్లన్న నామ
Read Moreఆపరేషన్ కగార్ ఆపేలా ప్రజా ఉద్యమం రావాలి : విమలక్క
పాపన్నపేట, వెలుగు: ఆపరేషన్ కగార్ ఆపేసేలా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమైఖ్య చైర్మన్ విమలక్క పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మెదక్
Read Moreమెదక్ లో వైభవంగా బోనాల పండగ
బోనమెత్తిన ఎమ్మెల్యే రోహిత్ రావ్ మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది
Read Moreభద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో పోటెత్తింది. వీకెండ్, వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్య
Read Moreకౌడిపల్లిలో జీలుగ విత్తనాల కోసం ఎగబడ్డ రైతులు
కౌడిపల్లి, వెలుగు: జీలుగు విత్తనాల కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడి కొనుగోలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 198 బస్తాల జీలుగు విత్తనాలు వచ్చాయి.
Read Moreవీపనగండ్ల మండలంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి
వీపనగండ్ల, వెలుగు: మండల పరిధిలోని పుల్గర్ చర్లలో ఆదివారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పుల్గర్ చర్ల నుంచ
Read Moreకామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ల బదిలీ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరిని ఒక
Read Moreవిద్యార్థులు సామర్థ్యం పెంచుకోవాలి : గోపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సాయన్నగౌడ్
వేములవాడరూరల్, వెలుగు : విద్యార్థులు సామర్థ్యం పెంచుకుంటే ఎన్నో అవకాశాలు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని గౌడ్&zwnj
Read Moreప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
హుజూర్ నగర్, వెలుగు : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ ల
Read Moreఎమ్మెల్సీ కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలి
తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను అవమానించిన ఎమ్మెల్సీ కవిత వెంటనే బ
Read More