భగీరథ కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిపాలన కుంటుపడుతోంది : రేవంత్ రెడ్డి

భగీరథ కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిపాలన కుంటుపడుతోంది : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. భగీరథ కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిపాలన కుంటుపడుతోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వకుండా 15 గంటలే ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలనలో దుష్ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.