తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష జరగ్గా.. పేపర్-1కు 2.26 లక్షల మంది, పేపర్-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది.
Also Read : నిమజ్జనానికి రెడీ అయిన లక్ష గణేష్ విగ్రహాలు