జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. జగిత్యాల శివార్లలోని ధర్మసముద్రం చెరువులో డెడ్ బాడీలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులను గంగాజల, మల్లిక, వందనగా గుర్తించారు పోలీసులు. జగిత్యాలలోని ఉప్పరపేటకు చెందిన ముగ్గురు మహిళలు నిన్న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... అనుమానాస్పద స్థితిలో ముగ్గురి డెడ్ బాడీలు చెరువులో కనిపించాయి.
చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు
- తెలంగాణం
- October 29, 2021
లేటెస్ట్
- నష్టపోయిన గౌడన్నలను ఆదుకుంటాం : మంత్రి పొన్నం
- పాలిటెక్నిక్ ఎగ్జామ్ జీఆర్ లిస్ట్ విడుదల
- IPL 2024: రుతురాజ్, రాహుల్ లకు భారీ జరిమానా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
- జైళ్లో ఖైదీలు ఫైటింగ్.. ఇద్దరు మృతి
- ఎన్నికల సిబ్బందికి లాంగ్ లీవ్స్ రద్దు
- నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
- పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్లో చేరికలు
- గ్రూప్ 2 రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్
- వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత
- రాజమల్లు సేవలు చిరస్మరణీయం
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి