నకిరేకల్/కట్టంగూరు, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయిస్తానని నమ్మబలికి వృద్ధురాలి పేరిట ఉన్న భూమిని పట్టా చేయించుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎల్లమ్మ(80) జ్వరంతో బాధపడుతుండడంతో ఆమె బంధువు బెల్లి వీరయ్య(58) దవాఖానకు తీసుకువెళ్లి కరోనా టెస్టులు చేయిస్తానని చెప్పాడు. 20 రోజుల క్రితం కట్టంగూరు తహసీల్దార్ఆఫీసుకు తీసుకువెళ్లాడు. కరోనా టెస్టు చేయించేందుకు సంతకాలు చేయాలని నమ్మించి ఆమె పేరు మీద ఉన్న 27 గుంటల భూమిని రిజిస్ట్రేషన్చేయించుకున్నాడు. జరిగిన మోసం తెలియడంతో ఎల్లమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరయ్యపై పోలీసులు చీటింగ్కేసు నమోదు చేశారు. మరోవైపు ఎస్సై తనను కొట్టాడంటూ నిందితుడు ఆరోపించాడు. నిందితుడి ఆరోపణలు అవాస్తవమని, అతడే చేతిపై గీసుకుని తాను కొట్టానని చెబుతున్నాడని ఎస్సై చెప్పారు.
వృద్ధురాలిని మోసం చేసిన వ్యక్తిపై కేసు
- తెలంగాణం
- February 20, 2022
లేటెస్ట్
- కరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు
- ఫంగస్, క్యాట్ ఫిష్ లకు ఆహారంగా చికెన్ వ్యర్థాలు
- ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..
- వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి
- స్కామ్లు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్, బీఆర్ఎస్: రాజ్నాథ్ సింగ్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
- సంగారెడ్డిలో 3, మెదక్లో 4 నామినేషన్లు
- కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష