బీజింగ్: కరోనా ముప్పు, పలు దేశాల బాయ్కాట్, లాక్డౌన్స్ మధ్యనే ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో శుక్రవారం షురూ అయ్యాయి. ఓపెనింగ్ సెర్మనీకి హాజరైన చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గేమ్స్ స్టార్ట్ అయినట్టు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ మెగా గేమ్స్లో 91 దేశాల నుంచి 2800పైగా అథ్లెట్లు బరిలో నిలిచారు. ఇండియా నుంచి 31 ఏళ్ల ఆరిఫ్ ఒక్కడే బరిలో నిలిచాడు. ఓపెనింగ్ సెర్మనీ మార్చ్ఫాస్ట్లో తను ఇండియా ఫ్లాగ్బేరర్గా వ్యవహరించాడు. ఆరిఫ్ స్కీయింగ్లో పోటీ పడుతున్నారు. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ ఈవెంట్లకు తను క్వాలిఫై అయ్యాడు. ఓపెనింగ్ సెర్మనీకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అటెండ్ అయ్యారు.
ఆట మొదలైంది
- ఆట
- February 5, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
- నిల్వ చేసే జాగ లేక..సెంటర్లలోనే వడ్ల కుప్పలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్