హైదరాబాద్: అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ 1992లో ఐఎస్ఐ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జి. కృష్ణ ప్రసాద్ భార్య జానకమ్మ ఈ నెల 4 న కరోనాతో చనిపోయారు. ఇంతలోనే ఈ నెల 19 న రాత్రి ఆయన కూతురు గ్రూప్ వన్ ఆఫీసర్ దీప్తి మృతి చెందడం కలచివేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. కృష్ణ ప్రసాద్ కొడుకు వివేక్ తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కృష్ణ ప్రసాద్ కుటుంబానికి కిషన్రెడ్డి పరామర్శ
- హైదరాబాద్
- May 21, 2021
లేటెస్ట్
- Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?
- కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
- బీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
- Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!
- కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...
- Women Health : బ్రకోలి తింటున్నారా.. మహిళలకు క్యాన్సర్లు రాకుండా సాయం చేస్తుంది
- ప్రధాని మోదీతో బిల్గేట్స్ భేటీ.. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్పై చర్చ
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో