హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్పేషెంట్లు, డాక్టర్లకు పెట్టే భోజన చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. పేషెంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పెట్టడానికి కాంట్రాక్టర్కు ప్రస్తుతం ఒక్కో పేషెంట్కు రూ.40 చొప్పున చెల్లిస్తుండగా.. దీన్ని రూ.80కి పెంచుతున్నట్టు పేర్కొంది. టీబీ, ఎయిడ్స్, కేన్సర్, మెంటల్ ఇష్యూస్తో బాధపడుతున్న పేషెంట్ల భోజన చార్జీని రూ.56 నుంచి రూ.112కి పెంచింది. డ్యూటీ డాక్టర్లకు పెట్టే భోజనానికి ప్రస్తుతం రూ.80 చెల్లిస్తుండగా, దీన్ని 160కి పెంచింది. దీన్ని బట్టి డాక్టర్లకు పెట్టే భోజనానికి, పేషెంట్లకు పెట్టే భోజనానికి నాణ్యతలో ఎంత తేడా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ దవాఖాన్లలో భోజన చార్జీలపై సర్కార్ జీవో
- హైదరాబాద్
- March 22, 2022
లేటెస్ట్
- ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
- వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి
- దోస్త్ అడ్మిషన్ పోస్టర్ల రిలీజ్
- గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు
- పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
- Prasanna vadanam OTT Official: ప్రసన్నవదనం OTT డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- డిగ్రీ ఉంటే చాలు.. ఆర్మీ ఆఫీసర్ కావొచ్చు.. ఫుల్ డిటేల్స్ ఇవే
- అర్ధరాత్రి వరుస దొంగతనాలు..భయాందోళనలో లక్సెట్టిపేట
- జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్
- ఉపాధి కూలీల వాహనం బోల్తా
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి