జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులుగా ప్రమాణం..

జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులుగా ప్రమాణం..

ఏపీ కొత్త మంత్రి  వర్గం కొలువు దీరింది. 25 మంది అభ్యర్థులతో గవర్నర్ నరసింహన్ ఇవాళ ప్రమాణం చేయించారు.  మొదటగా ధర్మాన కృష్ణదాస్ ప్రమాణ స్వీకారం చేశారు.

1) ధర్మాన కృష్ణదాస్

   శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గం

2)బొత్స సత్యనారాయణ

   విజయనగరం జిల్లా చీపురు పల్లి నియోజకవర్గం

3)పుష్పశ్రీ వాణి

    విజయనగరం కురుపాం నియోజకవర్గం

4)ముత్తం శెట్టి శ్రీనివాస రావు(అవంతి శ్రీనివాస్)

    విశాఖ పట్నం భీమిలి నియోజకవర్గం

5)కురసాల కన్నబాబు

   తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం

6)పిల్లి సుభాష్ చంద్రబోస్

    తూర్పుగోదావరి జిల్లా (ఎమ్మెల్సీ కోట)

7)పినిపె వివ్వరూప్

    తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం

8)ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్( నాని)

     పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం

9)చెరుకువాడ శ్రీరంగనాథరాజు

    పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం

10 తానేటి వనిత

    పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం

11)కొడాలి శ్రీ వెంకటేశ్వర్ రావు(నాని)

     కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం

12)పేర్ని వెంకట్రామయ్య(నాని)

    కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం

13)వెల్లంపల్లి శ్రీనివాస్

     కృష్ణా జిల్లా విజయవాడ (పశ్చిమ) నియోజకవర్గం

14)మేకతోటి సుచరిత

     గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం

15)మోపిదేవి వెంకటరమణ

     గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం

16)బాలినేని శ్రీనివాస్ రెడ్డి

      ప్రకాశంజిల్లా ఒంగోలు నియోజకవర్గం

17)ఆదిమూలపు సురేశ్

      ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం

18)అనిల్ కుమార్

      నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గం

19)మేకపాటి గౌతమ్ రెడ్డి

     నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం

20)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

     చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం

21)కె. నారాయణ స్వామి

     చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం

22)బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి

    కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం

23) గుమ్మనూరు జయరాం

      కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం

24) అంజద్ బాషా

      కడప జిల్లా కడప నియోజకవర్గం

25)ఎం.శంకర్ నారాయణ

     అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం