గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా స్తంభించింది. ఆదివాసీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతున్నారు. ఆళ్ళపల్లి మండలం నడిమిగూడెం, సజ్జల బోడు, దొంగతోగు గ్రామాలకు చెందిన జనం, రైతులు, కూలీలు వివిధ పనుల కోసం గుండాల మండల కేంద్రానికి వెళ్లి వస్తు ఉంటారు. మోదుగులగూడెం - సజ్జలబోడు గ్రామాల మధ్య నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో తప్పనిసరిగా కిన్నెరసాని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కర్రల సహాయంతో దాటుతున్నారు ఆదివాసీలు. . వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తోన్న కిన్నెరసాని వాగు
- తెలంగాణం
- July 13, 2021
లేటెస్ట్
- చాయ్ చేస్తూ.. మెషీన్ కుడుతూ..
- ‘గం.. గం.. గణేశా’ రిలీజ్కు రెడీ
- బీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ
- ఆదిలాబాద్లో గెలిచి సోనియమ్మకు బహుమతి ఇవ్వాలి : సీతక్క
- ధీరజ్ జట్టుకు గోల్డ్
- మహేశ్వరికి పారిస్ బెర్త్
- సమంత బంగారం పోస్టర్ రిలీజ్
- ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన గూడ్స్ వెహికల్.. 9మంది మృతి, 23మందికి తీవ్ర గాయాలు
- బీసీ గురుకుల డిగ్రీ పరీక్షకు 87.79 శాతం హాజరు
- ప్రియదర్శి హీరోగా థ్రిల్లు ప్రాప్తిరస్తు
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..