ఉమ్మడి మెదక్ జిల్లాలో మట్టి వినాయకుల విగ్రహాల తయారీ ప్రారంభమైంది. ఇప్పటికే పంపిణీ కోసం ఐదు వేల విగ్రహాలు రెడీ అయ్యాయి. మెదక్, తుఫ్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలో ఉచితంగా విగ్రహాలను పంపిణీకి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలోనూ మునిసిపాలిటీల వారిగా విగ్రహాలను పంపిణి చేయనున్నారు. 8 ఇంచుల మట్టి వినాయక విగ్రహాల తయారీ కోసం సంగారెడ్డి జిల్లాకు చెందిన కుమ్మరి సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు జిల్లా కలెక్టర్. వచ్చే 10 పండుగ రోజు నాటికి మెదక్ జిల్లాకు మొత్తం ఆరు వేల విగ్రహాలను అందివ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణ పరీరక్షణతో పాటు కుమ్మరిలకు ఉపాధి దొరుకుతుందంటున్నారు అధికారులు.
వినాయక విగ్రహాల తయారీ.. కుమ్మరి సంఘాలకు ప్రత్యేక శిక్షణ
- తెలంగాణం
- August 26, 2021
లేటెస్ట్
- తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ
- మావోయిస్ట్ డిప్యూటీ దళకమాండర్, కొరియర్ అరెస్ట్
- బిట్ బ్యాంక్: తెలంగాణలో భూదానోద్యమం
- సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్కం
- ల్యూమినస్ సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ షురూ
- యూనివర్సల్గా నచ్చే కథతో.. ఫ్యామిలీ స్టార్
- 2047 నాటికి 8 శాతం వృద్ధి.. ఇండియన్ ఎకానమీపై ఐఎంఎఫ్ డైరెక్టర్ అంచనా
- బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
- చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులా: కిషన్ రెడ్డి
- ఐపీఎల్ మ్యాచ్లను మస్తు చూస్తుండ్రు
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!