ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న కీలక ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న ఫ్లడ్ తో ఎస్సారెస్పీకి జలకళ వచ్చింది. ప్రాజెక్టులోకి ఇప్పటికే 54 టీఎంసీల నీరు చేరింది. ఇక ఎల్లంపల్లితో పాటు కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ రిజర్వాయర్లన్నీ పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో గేట్లు ఎత్తి వరదనీటిని కిందికి వదులుతున్నారు. అటు మిడ్మానేర్, లోయర్ మానేరు డ్యామ్లు కూడా ఫుల్ లెవల్కు చేరుకున్నాయి. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే ఈ రెండు ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లు ఎత్తే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంటున్నారు. అటు కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండడంతో జూరాల నిండిపోయింది. దీని కెపాసిటీ తక్కువ కావడంతో కేవలం 5 టీఎంసీలను మాత్రమే నిల్వ ఉంచుతూ మిగిలిన వరదను ఎప్పటికప్పుడు శ్రీశైలం వైపు వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టు లన్నీ వర్షా ల వల్లే నిండడంతో కాళేశ్వరం లిఫ్టు లకు ఈ ఏడాదికి ఇక రెస్టే అని ఇంజినీర్లు చెబుతున్నారు.
వాన నీళ్లతోనే ప్రాజెక్టులు ఫుల్
- తెలంగాణం
- August 19, 2020
లేటెస్ట్
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్