రేపటి(బుధవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 6, 7, 8 తరగతులను బుధవారం నుండి మార్చి ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని తెలిపారు. అంతేకాదు కరోనా మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దీంతో పాటు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం
- హైదరాబాద్
- February 23, 2021
లేటెస్ట్
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
- పొట్టేల్ మూవీ టీజర్ లాంచ్
- ఎన్నికల టైమ్లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్
- పల్లెటూరి నేపథ్యంలో..
- రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
- ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ లాంచ్
- ఫిర్యాదు దారులందరినీ ఇంప్లీడ్ చేయండి.. బాబా రామ్ దేవ్కు సుప్రీం ఆదేశం
- ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి