మూఢనమ్మకంతో గ్రామం ఖాళీ

మూఢనమ్మకంతో గ్రామం ఖాళీ

ఆదిలాబాద్ జిల్లా, తాంసి మండలంలోని, బేతాల్​ గూడ ఖాళీ అయ్యింది. తమ గ్రామానికి ఏదో కీడు జరిగిందని గ్రామంలోని దాదాపు 60 మందికి పైగా గిరిజనులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లిపోయారు. తొమ్మిది నెలల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో భయాందోళనకు గురవుతున్నారు.  -  వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్