భగవద్గీతపై నేటి యువతకు చైతన్యం కల్పించేందుకు విశ్వహిందూ పరిషత్ ముందుకు రావడం అభినందనీయమన్నారు చినజీయర్ స్వామి ఆశ్రమ ప్రతినిధి దేవనత జీయర్ స్వామి. హైదరాబాద్ లో జరిగిన ధర్మాచార్యుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. శత్రు సంహారం కోసం అర్జునుడికి, శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీత శ్లోకాలను యువతతో పారాయణం చేయించడం గొప్ప కార్యక్రమం అని చెప్పారు దేవనత జీయర్ స్వామి. డిసెంబర్ 14న హైదరాబాద్ లో VHP నిర్వహించే లక్ష యువ గళ గీతార్చనలో పాల్గొనాలని యువతకు సూచించారు.
డిసెంబర్ 14న లక్ష యువ గళ గీతార్చన
- తెలంగాణం
- September 25, 2021
లేటెస్ట్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
- MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు