జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోనే చోరీ చేశారు. పార్టీ ఆఫీసులో ఉన్న రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫర్నీచర్ ను ను పార్టీ ఆఫీసుకు తరలించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. దీంతో పార్టీ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో రెండు కంప్యూటర్లను చోరీ చేశారు దుండగులు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దొంగతనం.. రెండు కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు
- వరంగల్
- December 6, 2023
లేటెస్ట్
- LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం!
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...