మట్టి స్నానంతో ఎన్నో ప్రయోజనాలు

మట్టి స్నానంతో ఎన్నో ప్రయోజనాలు

నిజామాబాద్ జిల్లా : మట్టి స్నానంతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు యోగారత్న ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా అలీసాగర్ లో యోగ సాధకులతో కలిసి ఆయన మట్టి స్నానం చేయించారు. కలుషిత ఆహారం, విదేశీ అలవాట్లతో ఎన్నో చర్మ వ్యాధులు వస్తున్నాయన్నారు ప్రభాకర్. మట్టితో పాటు మూలికలు, ఆవు పాలు, తేనే, నెయ్యి కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని చెప్పారు.

see also: 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ నేత

మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు

కళ్యాణి ప్రియదర్శినికి శక్తి ఎంటో చూపించాడు