కోమాలోనే ప్రణబ్.. క్షీణిస్తున్నఆరోగ్యం

కోమాలోనే ప్రణబ్.. క్షీణిస్తున్నఆరోగ్యం

కరోనా బారిన పడ్డ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. కొన్ని రోజుల నుంచి కోమాలో ఉన్న ప్రణబ్ ఆరోగ్యం నిన్నటి(ఆదివారం) నుంచి  క్షీణిస్తుందని తెలిపింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కు తో బాధపడుతున్న ఆయన సెప్టిక్ షాక్ లో ఉన్నారని.. డాక్టర్లు  ఆయనకు చికిత్స అందిస్తున్నారని చెప్పింది. ప్రణబ్ కు.. వెంటిలేటర్ సహాయంతో ట్రీట్ మెంట్ అందిస్తున్నారని ప్రకటించింది. ఆగస్టు 10న ఆపరేషన్ అనంతరం ఆయనకు కరోనా వచ్చిందని నిర్ధారణ కావడంతో అప్పటి  నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు ప్రణబ్ .

see more news

తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి

ఒక్కరోజే 78,512 కేసులు..971 మరణాలు

రూ.8 లక్షల ఫ్లాట్.. బిల్డర్‌కు రూ.48 లక్షల ఫైన్