మామిడి పండు తిన్నంక ఇవి అసలు తినకూడదు

మామిడి పండు తిన్నంక ఇవి అసలు తినకూడదు

మామిడి పండు తిన్న వెంటనే కొన్ని ఫుడ్స్​ తినకూడదు.  అవేంటంటే..

  • మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపునొప్పి వస్తుంది. ఎసిడిటీ బారిన పడతారు. అందుకే మామిడిపండు తిన్న అరగంట తరువాతే నీళ్లు తాగాలి. 
  • పెరుగు, మామిడిపండును కలిపి తినొద్దు. మామిడి వల్ల వంట్లో వేడి చేస్తుంది. పెరుగు చల్లబరుస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే స్కిన్​ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టాక్సిన్స్​ కూడా ఏర్పడతాయి.
  • మామిడిపండు తిన్నాక, కాకరకాయ  కూర తింటే వికారం, వాంతులు అవుతాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. 
  • మామిడి పండు తిని వెంటనే కూల్​డ్రింక్స్​ తాగితే బాడీలో షుగర్​ లెవల్స్ పెరుగుతాయి.