జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. అవంతిపొరా జిల్లాలోని నాగబెరాన్ త్రాల్ ప్రాంతంలో ఉన్న అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. నాగబెరాన్ త్రాల్ అడవుల్లో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందడంతో... జమ్మూకశ్మీర్ పోలీసులు, CRPF, ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఎన్ కౌంటర్ స్పాట్ నుంచి రెండు AK 47 రైఫిల్స్, ఒక SLR గన్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరిని వకీల్ షా అని గుర్తించారు. బీజేపీ నేత రాకేశ్ పండిత హత్యలో వకీల్ షాకు ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.
ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
- దేశం
- August 21, 2021
లేటెస్ట్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- రామాలయంలో డీజీపీ పూజలు
- హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు
- బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
- రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు
- Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్