హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..వైరస్ తో 14 మంది చనిపోయారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరిందని..ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. 24 గంటల్లో 1,091 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 22,568 కరోనా బాధితులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వెల్లడించింది. వైరస్ తో ఇప్పటివరకు 615 మంది చనిపోయారని చెప్పింది. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23,322 టెస్టులు చేశామని తెలిపింది వైద్యారోగ్యశాఖ.
రాష్ట్రంలో కొత్తగా 2,256 కేసులు..14 మంది మృతి
- తెలంగాణం
- August 8, 2020
లేటెస్ట్
- Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న కేజీ న్యూస్
- కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు
- జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!