రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో టీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలిచి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామన్నారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్, బీజేపీ హయాంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. దేశంలో పేదల కోసం ఎక్కువ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో అమలవుతున్నాయన్నారు మల్లారెడ్డి. కేంద్రంలో హంగ్ వస్తుందని, అప్పుడు టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు మల్లారెడ్డి. మరోవైపు రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలవాలన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనన్నారు.
కేంద్రంలో రానున్నది హంగ్ పార్లమెంట్ : మల్లారెడ్డి
- తెలంగాణం
- March 3, 2019
లేటెస్ట్
- వడ్లు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు
- ఉపాది హామి పనుల్లో అపశ్రుతి.. మట్టిపెళ్లలు మీదపడి మహిళ మృతి
- మే 24లోగా వడ్ల కొనుగోళ్లు కంప్లీట్ కావాలి : డాక్టర్ శరత్
- Kannappa Team At Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీం.. వీడియో వైరల్
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఎం మద్దతు : మల్లు లక్ష్మి
- అన్ని స్కూళ్లలో కనీస వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా
- మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర
- యాదగిరిగుట్ట నారసింహుడి జయంతి ఉత్సవాలు షురూ
- పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. ఎక్కడ చూసిన దర్శనమిస్తున్న చిట్టీలు..
- స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత తనిఖీ చేసిన సీపీ
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది