పార్టీ మార్పుపై పొంగులేటి క్లారిటీ!

పార్టీ మార్పుపై పొంగులేటి క్లారిటీ!

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు టీఆర్ ఎస్ లీడర్ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి. వడ్ల కొనుగోళ్లపై  టీఆర్ఎస్ మెడలు వంచామంటున్న బీజేపీ నాయకుల మాటలకు జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్న భాష అహంకారపూరితంగా ఉందన్నారు. ప్రతి ఏటా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. బీజేపీ నాయకులు అనవసరంగా పట్టుదలకు పోతున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం

ధనుష్ క్లాప్తో ఆశిష్ కొత్త మూవీ

మనిషి మరణించినా బతికుండేది ఎప్పుడంటే..